నల్లగొండ

శ్రీరామంజనేయ ఆలయంలో చోరీ

చిల్కూరు: మండల కేద్రంలోని కోదాడ హుజూర్‌నగర్‌ రహదారి పక్కన ఉన్న శ్రీరామంజనేయ స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. మంగళవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్వక్తులు హుండీ పగుల  కొట్టి …

శాంతిభద్రత పరిరక్షణపై ఆడిషనల్‌ డీజీపీ సమీక్ష

నల్గొండ: జిల్లాల సరిహద్దుల్లో జరుగుతున్న నేరాలనే అదుపు చేయడానికి ఆయా జిల్లాల అధికారులు సమస్వయంతో పనిచేయాలని అడిషనల్‌ డీజీపీ వి,కె. సింగ్‌ సూచించారు. మంగళవారం నల్గోండ ఎస్టీ …

రాష్టాన్ని మద్యం మాఫియా ఏలుతోంది : రాఘవులు

నల్గొండ: మద్యం సిండికేట్ల పై ఏసీబీ నివేదిక లోపభూయిష్టంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. అవినీతికి …

దంపతుల ఆత్మహత్యాయత్నం: నిలిచిపోయిన ఇళ్ల కూల్చివేత

నల్గొండ: నల్గొండ జిల్లా కోదాడ మండలం రామిరెడ్డిపాలెంలో ఆలయ భూముల్లో నిర్మించిన ఇళ్లను అధికారులు కూల్చివేస్తుంన్నారు. ఆ ఇళ్లలో ఒక ఇంటి యజమానులైన దంపతులు ఇల్లు కూల్చవద్దంటూ …

జానారెడ్డిని అడ్డుకున్న తెలంగాణావాదులు

నల్గొండ:  జిల్లాలోని పానగల్‌ దగ్గర ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన మంత్రి జనారెడ్డిని తెలంగాణవాదులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి పదవికీ రాజీనామా చేయాలని  వారు …

తెలంగాణ ఇవ్వకుంటే రాజీనామా : రాజగోపాల్‌

నల్గొండ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే రాజీనామాకైనా సిద్ధమని ఎంపీ రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. తనకు పదవి కంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమని రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం …

అమ్రాబాద్‌ సీఐపై కేసు నమోదు

నల్గోండ : నేర విభాగం ప్రేమ పేరుతో తోటి ఉద్యోగినివి నమ్మించి తల్లిని చేసిన సీఐపై కేసు నమోదైంది. ప్రస్తుతం మహబుబ్‌నగర్‌ జిల్లా అమ్రాబాద్‌ సీఐగా పనిచేస్తున్న …

9 ఇసుక లారీల పట్టివేత

నల్గొండ: వేములపల్లి మండలం రావులపెంటలో ఇసుక అక్రమ రవాణాపై ఈ ఉదయ రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న 9 లారీలు, …

గ్యాస్‌ కొరతతో ఇబ్బంది

గ్యాస్‌ కొరతతో ఇబ్బంది పానగల్‌,(జనంసాక్షి),జిల్లాలో ఉన్న 228 పౌష్టిక ఆహార కేంద్రాల్లో సిలిండర్ల కొరత వల్ల కొన్ని కేంద్రాలు నడవడం లేదని ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పౌష్టిక …

పంట నష్టపరిహారం కోసం టీఆర్‌ఎస్‌ ధర్నా

నల్లగొండ: నీలం తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లంచాలని టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తిరుమలగిరిలో ధర్నా చేస్తున్నారు. ఎకరలకు రూ.30 వేలు నష్టపరిహారం చెల్లించాలని రైతులు …