నల్లగొండ
మార్కెట్ కార్యాలయంపై రైతుల దాడి
నల్గొండ : వేరుశెనగకు మద్దతు ధర ఇవ్వటం లేదని ఆగ్రహంతో రైతులు సూర్యాపేట మార్కెట్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నించర్ ధ్వంసం చేశారు.
మంత్రి జానారెడ్డి ఇల్లు ముట్టడి
నల్గొండ : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో మంత్రి జానారెడ్డి ఇంటిని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. మంత్రి రాజీనామా చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే జూలకంటిని అడ్డుకున్న తెలంగాణవాదులు
నల్గొండ : చౌటుప్పల్లో ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దీంతో సీపీఎం, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ, తోపులాటలు జరిగాయి. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి.
తాజావార్తలు
- క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్లో ముగ్గురికి నోబెల్
- బీహార్లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- మరిన్ని వార్తలు