నల్లగొండ

రోడ్డు ప్రమాదంలో 15 మందికి గాయాలు

నల్గొండ: నల్గొండ జిల్లా చర్లపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. లారీ-డీసీఎం-సుమో  ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. …

అవినీతి మంత్రులకు సీఎం రక్షణ కల్పిస్తున్నారు,

వి,టి,కాలనీ అవినీతి మంత్రులకు సీఎం రక్షణ కల్పిస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. మంగళవారం నల్గొండలో పార్టీ మాజీ  జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్‌సంతాప …

అవినీతి మంత్రులకు సీఎం రక్షణ కల్పిస్తున్నారు: భాజపా

నల్గొండ(వి.టి.కాలనీ): అవినీతి మంత్రులకు సీఎం రక్షణ కల్పిస్తున్నారని  భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. మంగళవారం నల్గొండలో పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్‌ …

శ్రీవైష్టవి గ్యాస్‌ గోదాంలో 166 సిలిండర్లు అపహరణ

శ్రీవైష్టవి గ్యాస్‌ గోదాంలో 166 సిలిండర్లు అపహరణ తుర్కపల్లి మండల కేంద్రంలోని శ్రీవైష్టవి ఇండేన్‌ గ్యాస్‌ గోదాంపై దొంగలు విరుచుకుపడ్డారు ఆదివారం రాత్రి ఏకంగా 166 సిలింర్లను …

గుడిబండ తొగర్రాయి గ్రామాల్లో సదస్సులు

కోదాడ మంలడలంలోని గుడిబండ , తొగర్రాయి గ్రామాల్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ ఆద్వర్యంలో  ఖాతాదార్లుకు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు తీసుకున్న. రుణాలను …

రొడ్డు ప్రమాదంలో ఫార్మసీ విద్యార్థి మృతి

కోదాడ : మలడలంలోని  తమ్మర వద్ద ఖమ్మంరోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఫార్మసీ చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి . కోదాడ అనురాగ్‌ ఫార్మసీ …

కొనసాగుతున్న నిరాహారదీక్ష

నకిరేకల్‌ ప్రభుత్వ జూనియర్‌ డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని ఎన్‌ ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన  నిరవదికా నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది …

ఘనంగా రాణి రుద్రమ సంస్మరణ దినోత్సవం

నకరేకల్‌ మలడలంలోని చందుపట్ల గ్రామంలో కాకతీయ రాణి రుద్రమ దేవి మరణం వివరాలు తెలిపే అరుదైన శిలా శాసనం వద్ద సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  కార్యక్రమంలో …

నల్గొండలో తండాకు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

నల్గొండ: మిర్యాలగూడ మండలంలోని కొన్వానాయక్‌తండాకి అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం గమనార్హం. విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో కోతకొచ్చిన వరి చేలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. …

ఉద్యోగసంఘాల నేతలపై కేసులున్నట్లు నేను భావించడం లేదు : సబితా

నల్గొండ: మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలపై కేసులు ఉన్నట్లు తాను భావించడం లేదని, కేసులు ఉన్న విషయం తన దృష్టిలోకి రాలేదని హోంమంత్రి సబితా …