నల్లగొండ

బహదూర్‌పేటలో కిరోసిన్‌ ట్యాంకరు పట్టీవేత

అలేరు: వలిగోండ నుంచి అక్రమంగా కిరోసిన్‌ను తరలిస్తున్న ట్యాంకరును అలేరు మండలం బహదూర్‌పేటలో గ్రామ ంలో యువకులు పట్టుకున్నారు. భువనగిరి సభ్‌ కలెక్ఠర్‌ డి.దివ్యసంఘటనా స్ధలానికి చేరుకుని …

ఉచిత దంత వైద్య శిబిరం

నకిరేకల్‌: నార్కేట్‌పల్లి కామినేని వైద్య సంస్థ అధ్వర్యంలో ఉచిత దంత వైద్య కేంద్రాన్ని స్ధానిక ఎమ్మెల్యే లింగయ్య ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ …

వినోబాభావే మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి

గులాం నబీఆజాద్‌ నల్గొండ, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): భూదానోద్యమనేత వినోబా భావే ఆలోచనలు, సిద్ధాంతాలు అనుసరించి ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ …

రామానంద తీర్ధ వసతిగృహన్ని ప్రారంభించిన సీఎం, అజాద్‌

నల్గొండ: భూదాన్‌ పోచంపల్లిలో స్వామి రామానంద తీర్ధ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌ వసతిగృహన్ని కేంద్ర మంత్రి కిరణ్‌కూమార్‌రేడ్డి ప్రారంభించారు అనంతరం భూదాన్‌ పోచంపల్లిలో జరిగే భూదానోద్యను సభలో పాల్గోనేందుకు …

రాజపేటలో పాముకాటుతో వ్యవసాయ కూలీ మృతి

రాజపేట: రాజపేటకు చెందిన కె.రాములు(25) అనే వ్యవసాయ కూలీ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పామెకాటుకు గురై మరణించాడు. పాముకాటుకు గురైన అతన్ని హైదరాబాద్‌ తరలించగా గాంధీ ఆసుపత్రిలో …

గరిడేపల్లి విద్యుత్‌ ఉప కేంద్రంపై రైతుల దాడి

నల్గొండ :విద్యుత్‌ సరఫరా సరిగా లేకపోవటంతో పంటలు ఎండిపొతున్నాయని గరిడేపల్లి మండల రైతులు ఈరోజు అందోళన చెశారు విద్యుత్‌ ఉప కేంద్రంపై దాడిచెసి ఫర్నీచర్‌ను ధ్వంసం చెశారు …

రద్దీ కూడళ్లలో నిఘా కెమెరాల ఏర్పాటు

కోదాడ: ఖమ్మం పట్టణంలోని క్రాస్‌రోడ్‌, బస్టాండ్‌ తదితర రద్దీ కూడళ్లలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను ఎస్పీ నవీన్‌ గులాటీ ఈ రోజు ప్రారంభించారు. వీటికి 3జీ …

నల్గొండ మాజీఎంపీ ఇంట్లో చోరీ

నల్గొండ మాజీఎంపీ అకారపు సుదర్శన్‌ ఇంట్లో చోరీ జరిగింది. నిన్న రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు రూ.4లక్షల విలువ   చేసే నగలు, రూ లక్ష నగదును దోచు …

నకిరేకల్లులో ఎల్‌ఐసీ శాటిలైట్‌ను ప్రారంభించిన సౌత్‌సెంట్రల్‌జోన్‌ మేనేజర్‌

నల్గొండ: నకిరేకల్లు ఎల్‌ఐసీ శాటిలైట్‌ బ్రాంచిని, ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల సౌత్‌ సెంట్రల్‌జోన్‌ మేనేజర్‌ ఏరూ సాహు ప్రారంచించారు. బీమా సేవలను మరింత చేరువ చేసేందుకు శాటిలైట్‌ …

వ్యక్తిపై హత్యయత్నం-చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు

జలాల్‌పురం(భూదాన్‌పోచంపల్లి): గ్రామానికి చెందిన గోరంటి శ్రీనివాస్‌రెడ్డి కారులో జలాల్‌పురం నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా శివారులో గోరంటి జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రవాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, సూరెందర్‌రెడ్డి, నర్శిరెడ్డి, రామిడి నర్శిరెడ్డి లింగారెడ్డి, …