నిజామాబాద్

భవనంపై నుంచి దూకి రోగి ఆత్మహత్య

నిజామాబాద్ : ప్రభుత్వాసుపత్రి సిబ్బంది తనను పట్టించుకోవటం లేదంటూ ఓ రోగి ఆసుపత్రి బెల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో …

నవిపేటలో 200 కేజీల గంజాయి పట్టివేత

నిజామాబాద్  : నవిపేట మండలం జన్నేపల్లి వద్ద పోలీసులు 200 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఓ కారులో విశాఖపట్నం నుంచి డిల్లీ తరలిస్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. …

అభివృద్ది కోసం ప్రత్యేక కృషి : ఏనుగు

నిజామాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా  తీర్చిదిద్దుకొవాల్సిన అవసరం ఉందని మ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి విషయంలో ఎంతో …

మిగులు బడ్జెట్‌ రాష్టాన్న్రి అప్పుల పాల్జేస్తున్నారు: కాంగ్రెస్‌

నిజామాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మిగులు బడ్జెట్‌ చూపిస్తే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పులు చూపిస్తోందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ అన్నారు. కేవలం  ఇతర …

హరితహారంలో విరివిగా మొక్కలు నాటాలి

నిజామాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి): హరితహారం కింద మొక్కల పెంపకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి  పిలుపునిచ్చారు. పచ్చదనంతో పకృతిని కాపాడాలని అన్నారు. జిల్లాలో …

దళిత సిఎంపేరుతో దగా చేశారు: మందకృష్ణ

నిజామాబాద్‌,జూన్‌2(జ‌నంసాక్షి): దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన సిఎం కెసిఆర్‌ దళితులను దగా చేశారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితులను …

నిధులు కొరత లేకుండా కళ్యాణలక్ష్మి అమలు

నిజామబాద్‌,మే31 : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు  నిధుల విడుదలతో ఇప్పుడు సమస్యలు లేకుండా పోయాయి. దీంతో ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి నిధులు అందచేస్తున్నారు. నిధుల లేమితో …

కామారెడ్డిలో చిట్టీల పేరుతో మోసం

నిజామాబాద్: కామారెడ్డిలో చిట్టీల పేరుతో మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వ్యాపారి కృష్ణ జనం నుంచి రూ. 4 కోట్ల మేర వసూలు చేశారు. ఈ బాగోతంపై …

రాజ్యసభ సభ్యుడిగా డీఎస్!

నిజామాబాద్: సీనియర్ రాజకీయ నేత, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) రాజ్యసభలో కాలు మోపనున్నారు. 32 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనకు …

పసుపు బోర్డు ఏర్పాటుకు డిమాండ్‌

నిజామాబాద్‌,మే7(జ‌నంసాక్షి): పసుపు బోర్డు ఏర్పాటుతోనే రైతుల కష్టాలు తీరుతాయని రైతులు అంటున్నారు. రెండేళ్లయినా దీనిపై చలనం లేదన్నారు. బోర్డు ఏర్పాటుకు ఎంపి కవిత పోరాడినా ఫలితం లేకుండా …