నిజామాబాద్

ఉద్యాన పంటలతో లాభాలు అధికం

నిజామాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): ఉద్యాన పంటలతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, అందుకే రైతులందరూ ఆయా పంటల వైపు దృష్టిసారించాలని ఉద్యానశాఖ పీడీ అన్నారు. ఉద్యాన పంటల సాగుకు …

తెలంగాణాలో రైతుసంక్షేమం కోసం దీర్ఘకాలిక ప్రణాళిక

సిఎం కెసిఆర్‌ పాలనానుభవంతో ముందుకు విమర్శలు చేసేవారు గ్రామాల్లో రైతులను కలవాలి: పోచారం నిజామాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి తన అపార పాలనానుభవంతో రైతు సమస్యలపరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికలు …

అనుకున్న సమయానికే మిషన్‌ భగీరథ

నీరందించకుంటే ఓట్లు అడగబోం మాటకు కట్టుబడి ఉన్నమన్న వేముల నిజామాబాద్‌,జూన్‌6(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధ జలాన్ని అందించనున్నట్లు ప్రకటించిన …

జిల్లాలో చురుకుగా బడిబాట కార్యక్రమం

తొలిరోజు 1235 మంది పిల్లలను బడిలో చేర్పించిన అధికారులు కామారెడ్డి,జూన్‌5(జనం సాక్షి): జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. రెండోరోజు అనేక గ్రామాల్లో అధికారులు …

గ్రామాల్లో పచ్చదనం పెంపునకు కృషి

హరితహారం మొక్కలు పెంచిన వారికి ప్రోత్సాహక బహుమతులు నిజామాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): హరతహారంపై ప్రజలో చైతన్యం తీసుకురావడానికి, నాటిన మొక్కలను కాపాడేందుకు ప్రజల పాత్రను గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు …

చిరుతల సంచారం..ఆందోళనలో ప్రజలు

ఆదుకోవాలని ప్రజల వేడుకోలు కామారెడ్డి,జూన్‌4(జ‌నం సాక్షి ): కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో చిరుత పులులు సంచరిస్తున్న తీరుతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలోని అయిదు …

వైఫల్యాలపై టిఆర్‌ఎస్‌ కళ్లు తెరవాలి : డిసిసి

నిజామాబాద్‌,జూన్‌2(జ‌నం సాక్షి): తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రతీ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త గ్రామాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని కాంగ్రెస్‌ జిల్లా పార్టీ అధ్యక్షులు తాహెర్‌బిన్‌హందాన్‌ అన్నారు.సంబమరాలు జరుపుకోవడంమినహా …

బంగారు తెలంగాణ పేరుతో మోసం: సిపిఎం

నిజామాబాద్‌,జూన్‌2(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణ అవుతుందన్నారు, కాని ఇచ్చిన హావిూలు మాత్రం నెరవేర్చడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి గంగాధరప్ప అన్నారు. హావిూలు …

విద్యార్థి సమ్యలను విస్మరించిన సర్కార్‌

నిజామాబాద్‌,జూన్‌2(జ‌నం సాక్షి): విద్యారంగ సమస్యల పరిస్కారంలో సిఎం కెసిఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని ఎబివిపి విమర్శించింది. కేవలం ప్రకటనలకే పథకాలు పరిమితం అయ్యాయని అన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ సక్రమంగా …

ప్రభుత్వ సూచనల అమలు బాధ్యత.. అధికారులదే

– క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భూ సమస్యలను పరిష్కరించండి – కోర్టు కేసులు, వివాదాల్లో ఉన్న భూములను పక్కనపె ట్టండి – వారసత్వ భూముల విషయంలో ఆలస్యం చేయవద్దు …