మహబూబ్ నగర్

ఘనంగా జాతీయ సేవా పథకo దినోత్సవం

మల్దకల్ సెప్టెంబర్24(జనం సాక్షి) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సేవా పథకం దినోత్సవం శనివారం జరుపుకున్నారు.ఈ సందర్భంగా …

కుమార్ కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందజేసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త తొర్ర విష్ణు

ఆత్మకూర్ (ఎం) సెప్టెంబర్ 24 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలో అనారోగ్యంతో ఇటీవల మరణించిన ఇందిరానగర్ కాలనీకి చెందిన మారబోయిన కుమార్ గారి కుటుంబానికి ప్రముఖ పారిశ్రామికవేత్త …

జిల్లా కేంద్రంలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.

ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, విద్యార్థినిలు. యువతులకు ఏమైనా సంఘటనలు జరుగుతే వెంటనే 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించాలి. మున్సిపల్ చైర్పర్సన్ కల్పన భాస్కర్ గౌడ్. …

అధైర్యపడవద్దు .. మనోవేదనకు గురికావద్దు.

62వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏలు. – ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చైర్మన్ కురువ రామచంద్ర. ఊరుకొండ, సెప్టెంబర్ 23 (జనంసాక్షి): వీఆర్ఏ మిత్రులు ఎవ్వరు …

విద్యార్థినికి ఆర్థిక సహాయం

గద్వాల నడిగడ్డ,సెప్టెంబర్ 24 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని రాయపురం గ్రామానికి చెందిన తనూజ కు గద్వాలకు చెందిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ …

“బంగారు తెలంగాణలో బంగారు కానుక బతుకమ్మ చీరలు” : గ్రామ సర్పంచ్ పి భీమప్ప

యాలాల సెప్టెంబర్ 24 ( జనం సాక్షి ): యాలాల మండలం అగ్గనూరు గ్రామంలో జరిగిన బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగినది. ఇట్టి కార్యక్రమంలో …

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

పిఏసిఎస్ డైరెక్టర్ చిట్టిమల్ల రజిత. మంగపేట సెప్టెంబర్ 24 (జనంసాక్షి):- ములుగు జిల్లా అధ్యక్షులు,జడ్పీ చైర్మన్,నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీశ్వర్ ఆదేశాల మేరకు,మంగపేట మండల పార్టీ అధ్యక్షులు …

విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకొని చదివితే జాతీయస్థాయిలో రాణించవచ్చు

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 24 (జనం సాక్షి); విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివితే జాతీయ స్థాయిలో రాణించవచ్చని శ్రీ వైష్ణవి రుజువు చేసిందని జిల్లా కలెక్టర్ …

నవరాత్రి ఉత్సవాల ఆటపాటల పోటీలో పాల్గొనండి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్24(జనంసాక్షి): ఈనెల 26 సోమవారం నుండి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆవోపా, వాసవీ క్లబ్,వాసవీ …

ఎన్ఎస్ఎస్ విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలి

ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ పశ్యా శ్రీనివాస్ రెడ్డి హుజూర్ నగర్, సెప్టెంబర్ 24 (జనంసాక్షి): ఎన్ఎస్ఎస్ విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలని ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ పశ్యా …