మహబూబ్ నగర్

ప్రముఖ న్యూరో సర్జన్ వైద్యుడుగా కీర్తి ప్రతిష్టలు తెచ్చిన నల్లమల వాసి.

డాక్టర్ హేమంత్ కుమార్. అచ్చంపేట ఆర్సీ ,సెప్టెంబర్20,(జనం సాక్షి న్యూస్ ) : సామాన్య మధ్య తరగతి కుటుంబం నుండి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ గా …

చలో మునుగోడు

అడ్వకేట్ కొయ్యల శ్రీనివాసులు.       అచ్చంపేటఆర్సీ,సెప్టెంబర్20,(జనం సాక్షిన్యూస్) :-అచంపేట నియోజకవర్గ  పరిధిలో వివిధ గ్రామాల నుండి ,మండలాల నుండి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు …

58వరోజు చేరిన వీఆర్ఏల సమ్మె

మల్దకల్ సెప్టెంబర్ 20 (జనంసాక్షి) మల్దకల్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు మండల గ్రామ సేవకులు 58 వ రోజు  నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. తెలంగాణ …

మహా సభను జయప్రదం చేయండి

వాల్ పోస్టర్ విడుదల చేసిన భవన నిర్మాణ కార్మికులు అచ్చంపేట ఆర్సీ, సెప్టెంబర్,20(జనం సాక్షి న్యూస్): భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28న జరిగే …

ఉపాధ్యాయు సమస్యల పరిష్కారం పిఆర్ టియూ తోనే సాధ్యం.

పిఆర్ టియూ జిల్లా అధ్యక్షుడు సూర్య శ్రీనివాస్ గౌడ్. పిఆర్టియూ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్20(జనంసాక్షి): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కేవలం …

ఉపాధ్యాయు సమస్యల పరిష్కారం పిఆర్ టియూ తోనే సాధ్యం.

పిఆర్ టియూ జిల్లా అధ్యక్షుడు సూర్య శ్రీనివాస్ గౌడ్. పిఆర్టియూ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్20(జనంసాక్షి): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కేవలం …

ఉపాధి హామీ,గ్రామ పంచాయతి 165 పనులపై సామాజిక తనిఖీ.

కోటగిరి సెప్టెంబర్ 20 జనం సాక్షి:- మండల కేంద్రంలో నీ గ్రామపంచాయతీలో 2021-2022 ఆర్ధిక సంవత్సరంలో నిర్వహించిన ఉపాధిహామీ పనులు, సామాజిక తనిఖీ,గ్రామసభ స్థానిక సర్పంచ్ పత్తి …

*గ్రామ సేవకుల 58వ రోజు కొనసాగిన నిరవధిక సమ్మె*

మునగాల, సెప్టెంబర్ 20(జనంసాక్షి): గత 57 రోజులుగా తహశీల్దార్ కార్యాలయం ముందు మండల గ్రామ సేవకులు 58వ రోజు కూడా నిరవధిక సమ్మెను కొనసాగించారు. తెలంగాణ ముఖ్యమంత్రి …

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య యత్నం

  తల్లి తోపాటు పిల్లలను కాపాడిన పోలీసులు ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 19 భర్త వేధింపులు తాళలేక కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని …

30 మందికి పైగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా టిఆర్ఎస్ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు.

వనపర్తి పట్టణానికి చెందిన విశ్వబ్రాహ్మణ యువకులు దాదాపుగా 30 మందికి పైగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా టిఆర్ఎస్ కండువాలు …