మహబూబ్ నగర్

*అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం*

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 20  మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పునర్వసు నక్షత్రం సందర్భంగా …

ఇంటర్ విద్యార్థులు గురుకులకు సీట్లకు దరఖాస్తు చేసుకోండి

-ప్రిన్సిపాల్ తిరుపతయ్య ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 20 విద్యార్థులు గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్మీడియట్ 2022 – 23 విద్యా సంవత్సరానికి ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో మిగిలిపోయిన …

*ఇంటర్ విద్యార్థులు గురుకులకు సీట్లకు దరఖాస్తు చేసుకోండి*

*-ప్రిన్సిపాల్ తిరుపతయ్య* ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 20 విద్యార్థులు గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్మీడియట్ 2022 – 23 విద్యా సంవత్సరానికి ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో మిగిలిపోయిన …

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

   కల్వకుర్తి సెప్టెంబరు 20 జనం సాక్షి: కల్వకుర్తి పట్టణంలోని జెపి నగర్ పాఠశాల లో 2003-2008 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. …

గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంపుపి.ఆర్.సి తరహా నిర్మాణాత్మక ఉద్యోగ అమలు చేయాలి

 మల్దకల్ సెప్టెంబర్ 20 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రంలో 12765 గ్రామపంచాయతీలు సుమారు 36 వేల మంది  పారిశుద్ధ్య సిబ్బంది వాటర్ వీధి దీపాల నిర్వహణల కోసం పన్నులు …

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 20 మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పునర్వసు నక్షత్రం సందర్భంగా …

ఇంటర్ నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన గణేష్

ధర్మపురి : ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన తెలంగాణ ఓపెన్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ధర్మపురికి చెందిన మామిడిపెల్లి గణేష్ అండర్ …

*వాగు పై అక్రమ నిర్మాణం. చోద్యం చూస్తున్న అధికారులు

అలంపూర్ జనంసాక్షి* (సెప్టెంబర్ 20) వాగులో అక్రమ కట్టడాలు నిర్మాణం చేస్తే, పట్టణం ముంపునకు గురయ్యే  అవకాశం ఉందని నాటి అడిషనల్ కలెక్టర్ పనిచేసిన  శ్రీనివాసరెడ్డి ఆదేశాలు …

గ్రామాలకు చేరిన బతుకమ్మ చీరలు

మల్దకల్ సెప్టెంబర్ 20 (జనంసాక్షి) బతుకమ్మ సంబరాలు ఈనెల 25వ తేదీన ప్రారంభం కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ చీరలను పంపిణీ …

*కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలి*

*రాష్ట్ర గిడ్డంగుల శాఖ  చైర్మన్ సాయి చంద్* *అలంపూర్ జనంసాక్షి* (సెప్టెంబర్ 20 )2023 లో జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కెసిఆర్ మూడోసారి …