మహబూబ్ నగర్

గోవింద క్షేత్ర ఆలయ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు అందజేత.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్21(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం హౌసింగ్ బోర్డ్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవింద క్షేత్ర దేవాలయానికి ధ్వజస్తంభమునకు లక్ష …

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి సహాయుకు లకు సత్య సాయి నిత్య అన్నదాన పంపిణీ.

ప్రతిరోజు 150 మందికి అన్నదానం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్21(జనంసాక్షి): నాగర్ కర్నూల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగి సహాయకులకు నిత్యం సత్యసాయి అన్న ప్రసాద పంపిణీని …

రాష్ట్ర సంక్షేమం పథకాలను దేశానికి ఆదర్శం

జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 21) తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన,సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి ,జిల్లా పరిషత్ చైర్ …

పిల్లల శుభ్రతపై దృష్టి పెట్టండి

మల్దకల్ సెప్టెంబర్ 21(జనంసాక్షి)పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా మల్దకల్ మండల కేంద్రంలోని 2,3,6 అంగన్వాడీ కేంద్రాలలో బరువు తక్కువగా ఉన్న పిల్లల తల్లిదండ్రులు సమావేశం బుధవారం నిర్వహించారు. …

ఎస్సీ బెస్ట్ అవైలబుల్ స్కూల్ లకు లాటరీ ద్వారా ఎంపిక

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 21 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా నందు ఎస్సి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అదనపు సీట్ల కొరకు 1,5 వ తరగతుల …

పిఆర్టియు టీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన

శ్రీరంగాపురం:సెప్టెంబర్ 21 (జనంసాక్షి): పిఆర్టియు టిఎస్ శ్రీరంగాపూర్ మండల అధ్యక్షులు దాసరి చిన్నరాములు, ప్రధాన కార్యదర్శి వసంతపురం రాజు గార్ల ఆధ్వర్యంలో  శ్రీరంగాపూర్ మండల సభ్యత్వ నమోదు …

*ఏకలవ్యుని ధైర్య సాహసాలను పుణికి పుచ్చు కోవాలి ఎమ్మెల్యే బొల్లం*

కోదాడ సెప్టెంబర్ 21 (జనం సాక్షి) మండల కేంద్రంలోని ఏకలవ్యుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కుతాటి కుమార్ తో కలిసి ఏకలవ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ …

ఆడపడుచులకు అండగా ఉండే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

 రాష్ట్రవ్యాప్తంగా  బతుకమ్మ చీరల పంపిణీ  మానవపాడు, సెప్టెంబర్ 21 (జనం సాక్షి): అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం మానవపాడు మండలం  కేంద్రంలోని రైతు వేదిక నందు   ఏర్పాటు …

ఆడపడుచులకు అండగా ఉండే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

 రాష్ట్రవ్యాప్తంగా  బతుకమ్మ చీరల పంపిణీ  మానవపాడు, సెప్టెంబర్ 21 (జనం సాక్షి): అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం మానవపాడు మండలం  కేంద్రంలోని రైతు వేదిక నందు   ఏర్పాటు …

బస్తీ దవఖాన కోసం పరిశీలన చేసిన డియం హెచ్ఓ

అయిజ, సెప్టెంబర్ 21 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో బస్తీ దవఖాన కోసం జిల్లా ఆరోగ్య శాఖ అధికారి చందునాయక్ సంతబజార్లో బాలికల …