మహబూబ్ నగర్

మృతుడి కుటుంబానికి చేయూత…

సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయం అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా… ములుగు, గోవిందరావుపేట,సెప్టెంబర్20(జనం సాక్షి):- మృతుడి కుటుంబానికి సాయం అందించిన ములుగు,భూపాలపల్లి జిల్లాల …

ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పనిచేయాలి

తహసిల్దార్ హరికృష్ణ మల్దకల్ సెప్టెంబర్ 20 (జనంసాక్షి) మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారము గ్రామపంచాయతీ కార్యదర్శులు,రేషన్ డీలర్లకు సమావేశం ఏర్పాటు చేశారు.బతుకమ్మ చీరలు పంపిణీ, …

జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థి

మక్తల్ సెప్టెంబర్ 20 (జనంసాక్షి) : నర్వ మండలంలోని కల్వల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కే రాము నిజామాబాద్ జిల్లాలో జరిగిన …

ప్రజలందరికీ ఆపదలో అండగా ఉంటా

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో – మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్, సెప్టెంబర్ 20,( జనంసాక్షి ) : ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా… …

*అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం*

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 20  మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పునర్వసు నక్షత్రం సందర్భంగా …

ఇంటర్ విద్యార్థులు గురుకులకు సీట్లకు దరఖాస్తు చేసుకోండి

-ప్రిన్సిపాల్ తిరుపతయ్య ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 20 విద్యార్థులు గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్మీడియట్ 2022 – 23 విద్యా సంవత్సరానికి ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో మిగిలిపోయిన …

*ఇంటర్ విద్యార్థులు గురుకులకు సీట్లకు దరఖాస్తు చేసుకోండి*

*-ప్రిన్సిపాల్ తిరుపతయ్య* ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 20 విద్యార్థులు గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్మీడియట్ 2022 – 23 విద్యా సంవత్సరానికి ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో మిగిలిపోయిన …

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

   కల్వకుర్తి సెప్టెంబరు 20 జనం సాక్షి: కల్వకుర్తి పట్టణంలోని జెపి నగర్ పాఠశాల లో 2003-2008 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. …

గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంపుపి.ఆర్.సి తరహా నిర్మాణాత్మక ఉద్యోగ అమలు చేయాలి

 మల్దకల్ సెప్టెంబర్ 20 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రంలో 12765 గ్రామపంచాయతీలు సుమారు 36 వేల మంది  పారిశుద్ధ్య సిబ్బంది వాటర్ వీధి దీపాల నిర్వహణల కోసం పన్నులు …

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 20 మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పునర్వసు నక్షత్రం సందర్భంగా …