మహబూబ్ నగర్

ప్రజావాణిలో ఫిర్యాదులను పరిష్కరించండి

కలెక్టర్  ఏ. ఓ. యాదగిరి.                                  …

బోథ్ ఎమ్మెల్యేకు ఘన సన్మానం.

నెరడిగొండ సెప్టెంబర్19(జనంసాక్షి): గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు పెంచి కైతి లబనా సమాజానికి ఎస్టి లో చేర్పించాలని ప్రబుత్వం దృష్టికి తీసుకెళ్లిన బోథ్ శాసనసభ్యులు రాఠోడ్ బాపురావుకు సోమవారం …

చికిత్స పొందుతూ యువకుడు మృతి

మల్దకల్ సెప్టెంబర్ 19 (జనంసాక్షి) మండల పరిధిలోని పాల్వాయి గ్రామంలో గత మూడు రోజుల క్రితం వ్యవసాయ పొలంలో పత్తి చేనుకు క్రిమిసంహారక మందు పిచికారి చేస్తుండగా …

తోటి ఆటో డ్రైవర్ కుటుంబానికి చేయూత

రుద్రంగి సెప్టెంబర్ 19 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పుల్లూరి సురేష్ అనే ట్రాలీ ఆటో డ్రైవర్ ఇటీవల గుండెపోటుతో మరణించగా నిరుపేద కుటుంబమైన …

దళిత బంధు ద్వారా ఉపాధి అవకాశాలు.

మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్19 నిరుపేదలకు దళిత బంధు ద్వారా ఉపాధి అవకాశాలు రావడం హర్షనీయమని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.సోమవారం నెరెడ్ మెట్ డివిజన్ యాప్రాల్ కు చెందిన పరిమళ …

ఓపెన్ డిగ్రీ అడ్మిషన్లకు ఈ నెల 30 వరకు గడువు పెంపు.

అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ సమన్వయకర్త షేక్ కాజా బి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్19 (జనంసాక్షి): అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో 2022-23 విద్యా సంవత్సరానికి …

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో భారీ చోరీ

గద్వాల ఆర్సీ జనంసాక్షి సెప్టెంబర్ 19 జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మోమిన్ మొహల్లా సమీపంలో గల 24 వ వార్డు రహెమత్ నగర్ కాలనీలో రిహాన్ …

స్వచ్ఛత పై అవగాహనా ర్యాలీ

శ్రీరంగాపురం:సెప్టెంబర్ 19 (జనంసాక్షి): శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్  02 వరకు నిర్వహించే స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో …

*57 వ రోజుకు చేరిన వీఆర్ఏల ధర్నా*

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 19 (జనం సాక్షి);  డిమాండ్ల సాధనకై వీఆర్ఏల నిరసన దీక్షలు శనివారం తో 57 వ రోజుకు చేరాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని …

ముంపు ప్రాంతాలను పరిశీలించిన

పుట్ట మధూకర్,పెద్దపల్లి జడ్పీ చైర్మన్ మహదేవపూర్ సెప్టెంబర్ 19 ( జనంసాక్షి) మహాదేవపూర్ మండలంలోని గోదావరి పొడవునా ఉన్న వరద ముంపు గ్రామాలలో తెరాస మంథని నియోజకవర్గ …