మహబూబ్ నగర్

పాలమూరు నీళ్ల పోరు దీక్షలో: జనగామ జిల్లా కోఆర్డినేటర్ చేవెళ్ల స్వామి

బచ్చన్నపేట సెప్టెంబర్ 15 జనం సాక్షి : మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు నీళ్ల కోసం పోరాడుదాం అన్నదాతలకు న్యాయం చేద్దాం. అనే నినాదం పై వైయస్సార్ …

17 న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి.

. బిజెపి గిరిజన మోర్చా జాతీయ నాయకులు మంగ్య నాయక్. జిల్లా కేంద్రంలో బిజెపి బైక్ ర్యాలీ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్15(జనంసాక్షి): సెప్టెంబర్ 17 …

17 న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి.

బిజెపి గిరిజన మోర్చా జాతీయ నాయకులు మంగ్య నాయక్. జిల్లా కేంద్రంలో బిజెపి బైక్ ర్యాలీ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్15(జనంసాక్షి): సెప్టెంబర్ 17 న …

*పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి*

-ఎంపీపీ ఎలక బిందు నరేందర్ రెడ్డి మునగాల, సెప్టెంబర్ 15(జనంసాక్షి): మొదటి సంవత్సరం నుండి 19 సంవత్సరాల లోపల ఉన్న చిన్నారులకు, విద్యార్థులకు, యువతి, యువకులకు తప్పనిసరిగా …

పాము కాటుకు గురై మృతి చెందిన సాయిరాజ్ కుటుంబాన్ని పరామర్శించిన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి..

సాయిరాజ్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం.. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, సెప్టెంబర్ 15 (జనం సాక్షి): బీర్కూర్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి …

పాలమూరు నీళ్ల పోరు దీక్షలో. జనగామ జిల్లా కోఆర్డినేటర్ . చేవెళ్ల స్వామి

బచ్చన్నపేట సెప్టెంబర్ 15 (జనం సాక్షి) మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు నీళ్ల కోసం పోరాడుదాం అన్నదాతలకు న్యాయం చేద్దాం. అనే నినాదం పై వైయస్సార్ తెలంగాణ …

విద్యార్థుల పట్ల ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి.

సర్పంచ్ గన్నోజు సునిత శ్రీకృష్ణచారి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 15(జనంసాక్షి): పాఠశాలలో, అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని నాగర్ కర్నూల్ …

నాణ్యత తో పనులు పూర్తి చేయాలి

   అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్15)        అలంపూర్ మున్సిపాలిటీపట్టణం లో చేపట్టిన ప్రసాద్ స్కీమ్ పనులను నాణ్యతతో పూర్తి …

కస్తూర్బా బాలికలకు మాత్రాలను వేసిన ఎమ్మెల్యే

మల్దకల్ సెప్టెంబర్15(జనం సాక్షి)గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు జాతీయ నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి విద్యార్థులకు ఉచిత …

సిసి రోడ్లు పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన జడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య యాదవ్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 15(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని తీర్ణాంపల్లి గ్రామంలో గురువారం జడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య యాదవ్ …