మహబూబ్ నగర్

సిసి రోడ్లు పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన జడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య యాదవ్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 15(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని తీర్ణాంపల్లి గ్రామంలో గురువారం జడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య యాదవ్ …

*తెలుగు రాష్ట్రాల్లో తెలిసేలా జోగులాంబ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరపాలి*

*ఎమ్మెల్యే డా.వీఎం అబ్రహం* *నవరాత్రి వాల్ పోస్టర్ పాంప్లెట్స్ ను విడుదల చేసిన ఎమ్మెల్యే. ఆలయ ఇఓ. చైర్మన్* *ఆలంపూర్ జనం సాక్షి* (సెప్టెంబర్ 15 ) …

తెలుగు రాష్ట్రాల్లో తెలిసేలా జోగులాంబ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరపాలి

ఎమ్మెల్యే డా.వీఎం అబ్రహం నవరాత్రి వాల్ పోస్టర్ పాంప్లెట్స్ ను విడుదల చేసిన ఎమ్మెల్యే. ఆలయ ఇఓ. చైర్మన్ ఆలంపూర్ జనం సాక్షి (సెప్టెంబర్ 15 ) …

సర్పంచ్ చేతుల మీదుగా ఏకరూప దుస్తులు పంపిణీ

అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 15) అలంపూర్ మండలపరిధిలోని ఊట్కూరు గ్రామంలోగురువారం మండల ప్రజా పరిషత్ పాఠశాల యందు ఏకరూప దుస్తుల పంపిణీ సర్పంచ్ అయ్య స్వామి చేతుల …

నూతన పింఛన్ల పంపిణీ

మునగాల, సెప్టెంబర్ 14(జనంసాక్షి): మండలంలోని నర్సింహాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 57సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు, వితంతు, వికలాంగుల, ఆసరా …

అనుమానాస్పదంతో సీపీఐ యువ నాయకుడు మృతి

అంతిమ యాత్రలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 14 :- అనుమానాస్పదంతో సీపీఐ పార్టీ మండల కార్యదర్శి మృతి చెందిన సంఘటన …

తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీని విజయవంతం చేయాలి

 శాసనసభ్యులు కొనింటీ మాణిక్‌ రావు జహీరాబాద్ సెప్టెంబర్ 14( జనం సాక్షి )తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలను విజయవంతం చేయాలని  …

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘణంగా నిర్వహించాలి

– జిల్లా కలెక్టర్, ఎస్పీ ,జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వార  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడి. మహబుబ్ నగర్ ,సెప్టెంబరు 14 ,( జనంసాక్షి ) …

డాక్టర్ శ్రీనివాస్ రాజు సహకారంతో గ్రంధాలయం లో ఇంటర్నెట్ సౌకర్యం

మిర్యాలగూడ. జనం సాక్షి : స్థానిక ఎన్ఎస్పి క్యాంప్ మేరెడ్డి రామచంద్రారెడ్డి స్మారక గ్రంథాలయంలో గ్రూప్స్ మరియు సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నా విద్యార్థిని విద్యార్థులకు సౌకర్యార్థం …

19న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు జరిగే మాదిగ డప్పుల దండోరాను జయప్రదం చేయండి.

. తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ పార్లమెంటు ఇంచార్జి మంతటి గోపి మాదిగ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్14(జనంసాక్షి): బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే …