మహబూబ్ నగర్

కోమటికుంట గ్రామ వాస్తవ్యులు ఎస్సై అశోక్ కుమార్ అనారోగ్యంతో మృతి

లింగాల జనం సాక్షి ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలో కోమటికుంట గ్రామానికి చెందిన అశోక్ కుమార్ కానిస్టేబుల్ నుండి విధులు నిర్వహిస్తూ ఎస్సైగా …

ఆర్థిక సహాయం చేయూత అంబేద్కర్ యూత్

పాలకవీడు మండలకేంద్రము నకు చెందిన అవిరేండ్ల నాగరాజు,రాములమ్మ ల కుటుంబం నకు  స్థానిక ఎంపిటిసి మీసాల ఉపేందర్, అంబేద్కర్ యూత్ సభ్యులు సేకరించిన 61,100 రూపాయలు ను …

అనాధ బాలుర ఆశ్రమంలో వస్త్ర,పండ్ల, అన్నదాన పంపిణీ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్11(జనంసాక్షి): నాగర్ కర్నూల్ మండలంలోని చందబట్ల గ్రామానికి చెందిన కొండ కింది రాజేందర్ రెడ్డి జ్ఞాపకార్థం అతని భార్య సునిత రెడ్డి కొల్లాపూర్ …

అనాధ బాలుర ఆశ్రమంలో వస్త్ర,పండ్ల, అన్నదాన పంపిణీ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్11(జనంసాక్షి): నాగర్ కర్నూల్ మండలంలోని చందబట్ల గ్రామానికి చెందిన కొండ కింది రాజేందర్ రెడ్డి జ్ఞాపకార్థం అతని భార్య సునిత రెడ్డి కొల్లాపూర్ …

ఎంఇఓలు,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు 12,13న ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణా తరగతులు.

డిఇఓ గోవింద రాజులు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్11(జనంసాక్షి): ఎస్ ఎల్ ఎన్ తొలి మెట్టు కార్యక్రమం అమలులో భాగంగా పర్యవేక్షణకు సంబంధించి మరియు ఆన్లైన్ యాప్ …

బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం చేసిన మేడి పాపయ్య మాదిగ

ఆత్మకూర్ (ఎం) సెప్టెంబర్ 11 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామానికి చెందిన ఎడ్ల సాయిబాబా అనిత దంపతుల కుమారుడు ఎడ్ల మహేందర్ కి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు …

ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదగాలి

  జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ సరిత ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 11 ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదువుకొని భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదగాలని జోగులాంబ …

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కవుల పాత్ర చాలా గొప్పదని, కవుల సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుందనిసింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.

తేది:11.09.2022, వనపర్తి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కవుల పాత్ర చాలా గొప్పదని, కవుల సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ …

శాంతినగర్ రవీంద్ర ఉన్నత పాఠశాలలో 2004-05 విద్యార్థుల సమ్మేళనం

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 11 (జనం సాక్షి); జోగులమ్మ గద్వాల జిల్లా శాంతినగర్ మున్సిపాలిటీలో ఉన్న రవీంద్ర ఉన్నత పాఠశాల లో ఆదివారం 2004-05 వ సంవత్సరము …

డయాగ్నస్టిక్ సెంటర్లు, ల్యాబ్ లను ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సిబ్బంది

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 11 (జనం సాక్షి); జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.చందు నాయక్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది …