మహబూబ్ నగర్

జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

ఎమ్మెల్యే భాస్కర్ రావు మిర్యాలగూడ. జనం సాక్షి ఈనెల 15న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్నివిజయవంతం చేయాలని, నులి పురుగుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ …

జాతీయ నులిపురుగుల దినోత్సవం చేయాలి డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి

మక్తల్ సెప్టెంబర్ 14 (జనంసాక్షి) జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు కర్ని పి ఎస్ సి …

చర్లగార్లపాడులో అధ్వానమైన రోడ్లు,వీధిలైట్లు శూన్యం

నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చర్ల గార్లపాడు లో పల్లెనిద్ర మల్దకల్ సెప్టెంబర్ 14 (జనం సాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని …

జెఈఈ అడ్వాన్స్ లో సత్తాచాటిన జాధవ్ అక్షయ్ కుమార్.

నెరడిగొండసెప్టెంబర్14(జనంసాక్షి): ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నెరడిగొండ మండలంలోని పెద్ద బుగ్గారాం గ్రామానికి చెందిన  జాధవ్ .ముకుంద్ రావు-అనసూయ దంపతుల కుమారుడు జాధవ్ …

నేడు మండల సర్వసభ సమావేశం

 మల్దకల్ సెప్టెంబర్ 14 (జనం సాక్షి) మల్దకల్ మండల పరిషత్ సర్వసభ సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు గంటలకు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో …

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవ వేడుకలు

మక్తల్ సెప్టెంబర్ 14 (జనంసాక్షి) లయన్స్ క్లబ్ మఖ్తల్ భీమా ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అంబాదాసు అధ్యక్షతన లైన్స్ భవనంలో …

విద్యాహక్కు చట్టం అమలు చేయడంలో అధికార యంత్రాంగం విఫలం తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడి జిల్లా సమన్వయకర్త బిజ్వార్ మహేష్ గౌడ్

మక్తల్ సెప్టెంబర్ 14 (జనంసాక్షి) కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యా హక్కు చట్టం రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయడంలో ప్రభుత్వ అధికార యంత్రంగా విఫలమైందని తెలంగాణ …

*మృతి చెందిన లారీ డ్రైవర్ కుటుంబానికి ఆర్థికంగా చేయూత*

మునగాల, సెప్టెంబర్ 14(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ షేక్ పాషా గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందిన విషయం …

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతోనే తెలంగాణ విముక్తి,విలీనం

   సిపిఐ వనపర్తి:సెప్టెంబర్ 14 (జనం సాక్షి) వీర తెలంగాణ విప్లవ రైతాంగ సాయుధ పోరాటంతోనే నిజాం నుంచి తెలంగాణ విముక్తమై, భారత దేశంలో విలీనమైందని సిపిఐ …

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 13 (జనం సాక్షి); ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యము అందించేందుకు డాక్టర్లు అందరు అందుబాటులో ఉండాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ …