మహబూబ్ నగర్

పేదలకు అండగా నిలిచిన “శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్”.

  – విభిన్న వర్గాలకు ఆర్థిక సహాయం అందజేత. మంగపేట, సెప్టెంబర్7 (జనంసాక్షి):- “శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్”ఆధ్వర్యంలో పలువురు అభాగ్యులు, బాధితులకు, బుధవారం నగదు ఆర్థికసాయం అందించారు.తిమ్మంపేట …

గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు సక్రమంగా పౌష్టికాహారం అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి   మల్దకల్ సెప్టెంబర్ 7 (జనంసాక్షి) గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలని జిల్లా …

వివేకానంద యూత్ అసోసియేషన్ వినాయకుని కి డిటిఓ ఎర్రి స్వామి ప్రత్యేక పూజలు.

యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2వేల మందికి అన్న ప్రసాదం పంపిణీ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్7(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కన , …

త్రీదలన్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు.

డిఎస్పి మోహన్ కుమార్ లంబోదరునికి ప్రత్యేక పూజలు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 7 (జనంసాక్షి): వినాయక చతుర్థి సందర్భంగా జిల్లా కేంద్రంలో వివిధ కాలనీలలో ఏర్పాటు …

పిల్లల పెరుగుదల, పర్యవేక్షణ పై అవగాహన

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 7 (జనం సాక్షి); పిల్లలు పుట్టిన మొదటి సంవత్సరంలో అత్యధిక పెరుగుదల ఉంటుందని బరువులలో సరి అయిన పెరుగుదల పర్యవేక్షణ పై అంగన్వాడీ …

నిధుల వివరాలు తెలపాలని వినతి

మక్తల్ సెప్టెంబర్ 07 (జనంసాక్షి) బిజెపి నాయకులు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సమాచార హక్కు చట్టం కింద గ్రామపంచాయతీలో 2015 నుండి కేంద్ర ప్రభుత్వం అందించిన నిధుల …

కోడేరు మండల మాజీ ఎంపిపి శేషన్న మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన,చింతపల్లి జగదీశ్వర్ రావు

కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 07 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని  జనుంపల్లి గ్రామానికి చెందిన కోడేరు మండల మాజీ ఎంపీపీ …

సర్పంచ్ పోగుల సారంగపాణిని సన్మానించిన నాయకులు

స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 06 , (జనం సాక్షి ) : మండలంలోని చాగల్ సర్పంచ్, కబడ్డీ అసోసియే షన్ జిల్లా అధ్యక్షుడు పోగుల సారంగపాణి స్టేషన్ …

ఐఈఆర్సి కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

ముదోల్,సెప్టెంబర్ 06(జనంసాక్షీ)మండల కేంద్రమైన ముధోల్ లోని విలీన విద్యా వనరుల కేంద్రాన్ని మంగళవారం రోజున సెక్టోరియల్ అధికారులు పరిశీలించారు.ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి …

బిసి రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమించాలి.

ఉమ్మడి జిల్లాలోని  7 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం. బిసి పొలిటికల్ జెఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ …