మహబూబ్ నగర్

సుంకిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ప్రారంభం

ముఖ్యఅతిథిగా హాజరైన పరిగి ఎమ్మెల్యే  మహబూబ్ నగర్ ,సెప్టెంబర్ 10 ,(జనంసాక్షి) :  సుంకి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి  ప్రధమ వర్ధంతి సందర్భంగా సుంకిరెడ్డి సుధాకర్ రెడ్డి …

కరణ్ కోటలో ప్రభుత్వ అనుమతి లేని కృష్ణవేణి పాఠశాల పై చర్యలు తీసుకోవాలి

జిల్లా విద్యాశాఖ అధికారిణి కోరిన వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ జ్ఞానేశ్వర్  వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి , సెప్టెంబర్ 10  తాండూరు మండలంలోని కరణ్ కోట …

షర్మిలమ్మ నీవు చేస్తుంది పాదయాత్ర కాదు అది ఫ్యాషన్ షో

జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్  వనపర్తి: సెప్టెంబర్ 10 (జనం సాక్షి) మీ అయ్యా అక్రమంగా సంపాదించిన డబ్బులను ఎలా ఖర్చు చేయాలో తెలియక రోజు 14 …

హాట్టహాసంగా మాశమ్మ అవ్వ యూత్ గణేష్ లడ్డు వేలం పాట

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి ) సెప్టెంబర్ 10 : గద్వాల పట్టణం 7వ వార్డు దౌదర్ పల్లి లో మాశమ్మ అవ్వ యూత్ అద్వర్యంలో వరసిద్ధి …

ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం డీ ఇద్దరు మృతి

మరొకరికి తీవ్ర గాయాలు ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 10 ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని డీ కొట్టిన సంఘటనలలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరోకరికి తీవ్రగాయాలు …

మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయాలి.

మూఢనమ్మకాలను తొలగించాలి. 14 సంవత్సరాల లోపు బాల బాలికలు పనులకు వెళ్లకుండా తల్లిదండ్రులను చైతన్య పరచాలి. ఏపిఎం నిరంజన్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్10 (జనంసాక్షి): మహిళా …

అభాగ్యులకు అండగా…ఆర్థిక భరోసా గా సీఎం సహాయ నిధి

-పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం. -సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలి. -అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం. గద్వాల నడిగడ్డ సెప్టెంబర్ 10 (జనం సాక్షి); …

చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన బిజెపి నాయకులు

అయిజ, సెప్టెంబర్ 10 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి  సూచన మేరకు …

రసాయన శాస్త్ర అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్10(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో రసాయన శాస్త్ర అతిథి అధ్యాపక పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఈనెల …

సిపిఎం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి

వీపనగండ్ల సెప్టెంబర్ 10 (జనంసాక్షి) సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ దగ్గర రైతుల సమక్షంలో వర్ధంతి సభను నిర్వహించడం జరిగింది. ఈ సభలో …