మహబూబ్ నగర్

బదిలీపై వెళుతున్న సబార్డినేటర్ వీడ్కోలు

మల్దకల్ జులై18 (జనంసాక్షి) మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సబార్డినేటర్ మద్దిలేటి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ కు బదిలీపై వెళుతున్న సందర్భంగా సోమవారం కార్యాలయంలో …

పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలి

మల్దకల్ జులై 18 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని గ్రామపంచాయతిలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల జీతాలను వెంటనే ఇవ్వాలని,తెలంగాణ …

ఉపాధి హామీ ఫీల్డ్ ఆఫీసర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి : బీజేవైఎం. వారి కుటుంబాలతో కలిసి ఉద్యమకార్యాచరణ ప్రకటిస్తాం

  (జనంసాక్షి) జూలై 18 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండలం ప్రభుత్వం తొలగించిన ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని …

కట్టుకున్న వాడే కాలయముడుయి కడతేర్చాడు అనుమానంతో భార్యను చంపిన భర్త

అనాదలు అయిన పసిపిల్లలు జులై 18 (జనంసాక్షి ) గట్టు   మండల పరిధిలోని మాచర్ల గ్రామంలో సోమవారం తెల్లవారుజామున మాచర్ల గ్రామానికి చెందిన మాల పర్వతమ్మ 35 …

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

 లింగాల జనం సాక్షి : నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని కొత్తకుంటపల్లి గ్రామంలో ప్రభుత్వ విఫ్,అచ్చంపేట శాశనసభ్యులు గువ్వల బాలరాజు ఆదేశాల మేరకు  సిఎం రిలీఫ్ …

మైసమ్మ కాలనీలో పర్యటించిన సర్పంచ్

(జనంసాక్షి)  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళక్ళలోకి నీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మండలకేంద్రంలోని మైసమ్మ కాలనీని సోమవారం సర్పంచ్ సురేందర్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్బంగా …

నల్లమట్టి ఆరోపణలపై ఎమ్మెల్యే మర్రి మౌనం వీడి స్పందించాలి.

బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి  జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 18(జనంసాక్షి): గత కొన్ని రోజులుగా పత్రికా ముఖంగా సోషల్ …

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి.

జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 18 (జనంసాక్షి): ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించా లని జిల్లా …

ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లు ప్రారంభం.

ఈఓ గోవిందరాజులు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై18(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌ విధానంలో 2022-23 సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో నేటి నుండి …

లింగాల ప్రజావాణి కి ఒకే ఒక దరఖాస్తు

జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ లింగాల జనం సాక్షి:  నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాల మండల కేంద్రంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి ప్రజావాణి కి …