మహబూబ్ నగర్

*ప్రజలు చట్టాలపై సామాజిక అవగాహన కలిగి ఉండాలి మిడ్జిల్ ఎస్సై రామ్ లాల్ నాయక్*

ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కలిగి ఉంటుందని మిడ్జిల్ ఎస్సై రామ్ లాల్ నాయక్ అన్నారు సోమవారం రాత్రి మిడ్జిల్ మండలంలోని …

ఉప్పునుంతల మండల కేంద్రంలో పోస్టాపిస్ ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా

సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఈడీ దాడులను నిరసిస్తూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా కాంగ్రెస్  నాయకుల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటాన్ని నిరసిస్తూ, చలో రాజ్ …

అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుకు పాలమాకుల గ్రామం ఎంపిక

నంగునూరు, జూన్21(జనంసాక్షి): మండలంలోని పాలమాకుల గ్రామాన్ని అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు విధానానికి ఎంపిక చేశారు. ఈ గ్రామంలోని రైతులు అధిక విస్తీర్ణంలో పత్తి పంట …

కొత్తకోట ప్రభుత్వ హైస్కూల్లో మన బస్తి మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆలన్న…,.

 జనం సాక్షి ,కొత్తకోట,జూన్ 21,                  కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో మండల ప్రజాపరిషత్ పాఠశాల లో 17.78 …

*థాయ్ లాండ్ లో యోగ దినోత్సవ వేడుకలు జరుపుకున్న కొత్తకోట ఆరోగ్య వాకింగ్ సభ్యులు,.

కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ఆరోగ్య క్లబ్ సభ్యులు వారం రోజుల కోసం థాయిలాండ్ పర్యటనకు వెళ్లగా ముగింపు రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా  …

*యోగ ద్వారా నే మానసిక ప్రశాంతాత *- *సివిల్ జడ్జి కవిత *

అలంపూర్ జూనియర్ సివిల్ కోర్టు నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి కమలా పురం కవిత పాల్గొన్నారు. ఈ …

యోగాతోనే మానసిక పరిపక్వత.

యురోపియన్‌ దేశాలు,పాశ్చాత్య దేశాలు యోగా ను అభ్యసిస్తున్నాయి. అదనపు కలెక్టర్ మోతిలాల్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్21(జనం సాక్షి): యోగాతో మానసిక పరిపక్వత రావటమే కాకుండా శారీరక …

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న అగ్ని పథ్ స్కీమ్ ను పునర్ సమీక్షించాలి

  తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్ నాగర్ కర్నూల్ బ్యూరో జూన్ 18 (జనంసాక్షి)  ఈరోజు దేశంలో ఎంతో మంది యువతకు …

సికింద్రాబాద్ లో జరిగిన సంఘటనకు నిరసన వ్యక్తం చేసిన బిఎస్పి నాయకులు

అయిజ,జూన్ 18 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ విగ్రహం నందు డీఎస్పీ నాయకులు సికింద్రాబాద్ లో జరిగిన సంఘటనకు నిరసన …

కరెంటు కోతపై రైతుల రాస్తారోకో

మద్దతు తెలిపిన బీజేపీ జిల్లా అద్యక్షుడు రామచంద్రారెడ్డి అయిజ,జూన్ 18 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు పంట …