పెబ్బేరు మండలం సుగూరు గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పచ్చిరొట్ట పంటలపై మరియు భాస్వరం ఎరువుల గురించి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. …
చదువేట్ల సాగుడు సర్… ప్రభుత్వ పాఠశాలపై ఇంత చిన్న చూపా… మహాదేవపూర్ జూన్ 27 (జనంసాక్షి) మహాదేవపూర్ పలిమేల మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలు ప్రైమరీ మరియు …
కళాశాల ప్రిన్సిపాల్ కమర్ షాజహాన్ సుల్తాన. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్ 25(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లి కొండ ప్రభుత్వ డిగ్రీ & పిజి …
జనం సాక్షి, వంగూర్: మండలంలోని మీసేవ కేంద్రాలను మండల తహసీల్దారు రాజు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేసి పనితీరును పరిశీలించి ఆశ్చర్య పరిచారు. ఈ సందర్భంగా మీసేవ …
జనం సాక్షి, వంగూర్: మండల పరిధిలోని రంగాపురం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ వార్డ్ మెంబర్స్ లక్ష్మయ్య, గణం మల్లయ్య వారితో పాటు కార్యకర్తలు మంత్రి నిరంజన్ …
5.వ తరగతి కి జరిగిన గురుకుల ఎంట్రెన్స్ పరీక్షలలో రేడియంట్ స్కూల్ విద్యార్థి గహన శ్రీ గురుకుల విద్యాలయనికి ఎంపికైంది. ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు రేడియంట్ …
పట్టించుకోని గ్రామ పంచాయతీ పాలకులు అధికారులు నాట్లు వేసే నిరసన తెలిపిన ప్రజలు మల్హర్,జనంసాక్షి తేలిక పాటి వర్షానికే రోడ్డు పూర్తిగా బురదమయంగా మారిన దుస్థితి మండల …