మహబూబ్ నగర్

*కంబాళాపూర్ పాటశాల ను ఆకస్మికంగా సందర్శించిన మండల విద్యాధికారి జయరాములు* పెబ్బేరు జూన్ 22 ( జనంసాక్షి ):

బడి బాట కార్యక్రమం అమలులో భాగంగా బుధవారం యుపిఎస్ కంబాలాపూర్ పాఠశాలను మండల విద్యాధికారి జయ రాములు ఆకస్మికంగా సందర్శించటం జరిగింది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. …

*పచ్చిరొట్ట పంట పై భాస్వరం ఎరువుల ప్రభావం రైతులకు అవగాహన సదస్సు*

పెబ్బేరు జూన్ 22 ( జనంసాక్షి ):  పెబ్బేరు మండలం రామాపురం  గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం రైతు సోదరులకు పచ్చిరొట్ట పంటలపై భాస్వరం ఎరువుల …

ఉపాధ్యాయురాలిగా మారిన జెడ్పి చైర్మన్ సరితమ్మ…

-పరుమాల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన… -జెడ్పి చైర్మన్ సరిత తిరుపతయ్య…  గద్వాల రూరల్ జూన్ 22 (జనంసాక్షి):- గద్వాల జిల్లా పరుమాల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక …

హెచ్ఐవి ఎయిడ్స్ , మలేరియా, డెంగ్యూ, మరియు ఆరోగ్య పరిశుభ్రత పై అవగాహన….

గద్వాల రూరల్ జూన్ 22 (జనంసాక్షి):- గద్వాల మండల పరిధిలోని తుర్కోనిపల్లి గ్రామంలో  లైఫ్ చేంజ్ ఫౌండేషన్ అధ్వర్యంలో హెచ్ఐవి,ఎయిడ్స్, వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు..ఫౌండర్ పరుశరాముడు …

భాస్వరాన్ని కరిగించెబ్యాక్టీరియాతొ లాభాలు-ఎం భరత్ కుమార్

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లోని  వెల్టూర్ గ్రామంలో సాలుబ లైసింగ్ బాక్టీరియా – భాస్వరాని కరిగించే బాక్టీరియా) తో విత్తన శుద్ధి కోసిరెడ్డి. భాస్కర్ …

బడి బయట పిల్లలను బడిలో చేర్పించండి

మల్దకల్ జూన్ 21 (జనం సాక్షి) మండల కేంద్రంలోని మల్దకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం కాంప్లెక్స్ సముదాయ సమావేశం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ఇమ్మానియేల్ ఆధ్వర్యంలో …

మనసుకు ప్రశాంతతనిచ్చేదియోగా

బిజెపి మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మల్దకల్ జూన్ 21(జనం సాక్షి) ప్రపంచయోగా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని దేవాలయం గ్రౌండ్ లో  మండల బీజేపీ పార్టీ …

స్మృతి వనంలో పార్క్ మరియు జిమ్ పరికరాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్

గద్వాల రూరల్ జూన్ 21 (జనంసాక్షి):- గద్వాల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డ్ రాజీవ్ మార్గ్ స్మృతి వనంను మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్  పార్కును …

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం.

జనం సాక్షి జెడ్చర్ల టౌన్ :  రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యత ఇస్తామని ఎవరు అధైర్య  పడాల్సిన అవసరం లేదని …

అగ్నిపథ్ ను రద్దు చేయాలి* *కాల్పుల్లో చనిపోయిన కుటుంబానికి కేంద్రం పరిహారం చెల్లించాలి*

దేశ రక్షణ విషయంలో బిజెపి నాయకులు దేశభక్తి బట్టబయలైంది అని దేశ రక్షణ నిమిత్తం ప్రైవేటీకరణను పూనుకోవడం సిగ్గుచేటని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకంలో  …