మహబూబ్ నగర్

వర్షాకాలం వస్తుంది అధికారులు ముందస్తు చర్యలకు సిద్ధం కావాలి

ఎం పీ పీ  రాణి బాయ్ మహాదేవపూర్ జూన్ 23 (జనంసాక్షి)  మహాదేవపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎం పీ పీ అధ్యక్షతన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు …

శ్యాం ప్రసాద్ ముఖర్జీ కి ఘన నివాళులు

మల్దకల్ జూన్ 23(జనంసాక్షి) బిజెపిరాష్ట్ర పార్టీ ఆదేశానుసారం జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ సూచన మేరకు గురువారం భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ …

భరోసా కేంద్రాలతో తక్షణ సహాయం….

స్వాతి లక్రా ఐపీఎస్… మహిళల రక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధచట్టాలపై అవగాహన కలిగి ఉండాలి… -జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్మన్ సరిత తిరుపతయ్య.. జోగులాంబ …

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించండి…

-మల్లాపురం ప్రాథమిక పాఠశాలను సందర్శించిన… -జెడ్పి చైర్మన్ సరిత తిరుపతయ్య…  గద్వాల రూరల్ జూన్ 23 (జనంసాక్షి):- గద్వాల జిల్లా కేటిదొడ్డి మండల పరిధిలోని మల్లాపురం గ్రామంలో …

*100 రోజుల భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం-బిఎస్పీ.*

*నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.* నాగర్ కర్నూల్ రూరల్:జూన్ 23(జనంసాక్షి) ఈ సమావేశంలో బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి.కుమార్ మాట్లాడుతూ,డా.ఆర్.ఎస్.ప్రవీణ్ …

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార నమోదు గడువు పెంపు.

డిఈఓ గోవిందరాజులు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జూన్22(జనం సాక్షి): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి గడువు పెంచారని  జిల్లా విద్యాశాఖ అధికారి …

*తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పెబ్బేరు పోలీసులు*

మహబూబ్ నగర్ జిల్లా అడ్డకల్ మండల్ కందురు గ్రామ చెందిన తెలుగు వెంకటేష్  బాలుడు  ఇంట్లో తల్లిదండ్రులు మదలించారని యింట్లో చెప్పాపెట్టకుండ నాలుగు రోజుల క్రితం ఇంటి …

*చిరు వ్యాపారులకు చెక్కులు అందజేసిన పుర చైర్మన్ ఎడ్మ సత్యం

పట్టణ పరిధిలో ఉన్న చిరువ్యాపారులకు పీఎం ఎఫ్ ఏం పథకం ద్వారా మంజూరు అయిన చెక్కులను బుధవారం పుర చైర్ ఎడ్మ సత్యం చేతులమీదుగా 8 మంది …

ఖరీఫ్ సాగుకు రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలి.

వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతు బంధు నిధులు వెంటనే రైతు ల ఖాతాలలో జమ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు పిసిసి పిలుపు మేరకు …

అధికారులు,స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సమన్వయంతో జిల్లాను అభివృద్ధి చేయాలి.

జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జూన్22(జనం సాక్షి): ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమన్వయంతో …