మహబూబ్ నగర్

ముస్లింల గురించి ఆలోచించే..  ఏకైక నేత కేసీఆర్‌’

– ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతాం – తెలంగాణను కాంగ్రెస్‌ నాశనం చేసింది – కేసీఆర్‌ వల్లనే తెలంగాణ వచ్చింది – ఆపద్ధర్మ మంత్రి, డిప్యూటీ …

పూర్తి కావస్తున్న మిషన్‌ భగీరథ పనులు

తీరనున్న పాలమూరు మంచినీటి సమస్యలు మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఎన్నో ఏళ్ల తాగునీటి ఇబ్బందులు మిషన్‌ భగీరథతో తొలుగుతాయి. పట్టణంలో నీటి సరఫరా వ్యవస్థ మొత్తంగా ఆధునికీకరిస్తారు. గ్రావిూణ నీటి …

కాంగ్రెస్‌,మోత్కుపల్లి వర్గీయుల ఘర్షణ

యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు,మోత్కుపల్లి నర్సింహులు వర్గీయులకు మద్య ఘర్షణ కారణంగా ఉద్రిక్తతకు దారితీసింది. దీంతోమల్లాపురం రోడ్డు పై మోత్కుపల్లి …

మహాకూటమి గెలిస్తే..  పాలమూరుకు మళ్లీ గండమే

– పాలమూరు పథకాన్ని ఆపాలని బాబు కేద్రానికి లేఖలు రాశారు – బాబుచేతుల్లోకి అధికారం వెళితే ప్రాజెక్టులను ఆపేస్తారు – జిల్లా ప్రజలు ఆలోచించి ఓటేయాలి – …

మారుతున్న గజ్వెల్‌ రాజకీయాలు

కెసిఆర్‌కు వ్యతిరేకంగా బలపడుతున్న నేతలు ఆలోచనలో పడ్డ అసంతృప్త నేతలు నర్సారెడ్డి సస్పెన్షన్‌తో కాంగ్రెస్‌ మరింత బలోపేతం గద్దర్‌ మద్దతుతో మారిన సవిూకరణాలు గజ్వెల్‌,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి …

ధాన్యం సేకరణకు అధికారుల ఏర్పాట్లు

మద్దతు ధరలు దక్కేలా చర్యలు మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి సేకరించడానికి అన్నిరకాల ఏర్పాట్లు చేశామని మార్కెటింగ్‌ …

అభివృద్ది నినాదంతో ప్రచారం: పైళ్ల

భువనగిరి,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): అభివృద్ది మా నినాదమని..అందకు కెసిఆర్‌ చేపట్టిన పథకాలే రుజువని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి అన్నారు. ఈ రెండు అంశాలతో ప్రచారం చేస్తున్నామని …

కులవృత్తులకు పెద్దపీట వేసిన కెసిఆర్‌

అభివృద్ది టిఆర్‌ఎస్‌తోనే సాధ్యం: గొంగిడి సునీత యాదాద్రి,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు అన్ని విధాల చేయూత నిస్తుందని, కులవృత్తుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే గొగిడి …

అంగరంగ వైభవంగా దుర్గామాత నిమర్జనం

 తుర్కపల్లి సెప్టెంబర్ 20 (జనంసాక్షి) యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం లోని మాదాపూర్ గ్రామంలో గణేష్ గల్లీ యూత్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రులలో భాగంగా దుర్గామాత …

తనిఖీల్లో మద్యం స్వాధీనం

మహబూబాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): జిల్లాలోని బయ్యారం మండలం బాలాజీపేట గ్రామంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. జిల్లా అడిషనల్‌ ఎస్పీ గిరిధర్‌ ఆధ్వర్యంలో పోలీసు, ఫారెస్ట్‌ అధికారులు తనిఖీలు …