మహబూబ్ నగర్

యాదాద్రిలో బస్సు బీభత్సం

బస్సు ఢీకొని మహిళ మృతి యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): యాదగిరిగుట్ట సవిూపంలోని సురేంద్రపురి వద్ద జరిగిన రోడ్డుప్రమాదం ఓ మహిళను బలితీసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆ మహిళను.. …

కూటమికి ఓటమి తప్పదు: నిరంజన్‌

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం చేపట్టిన పలు అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిండంతో పాటు గత ప్రభుత్వాల వల్ల తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాల …

పాలమూరుపై పట్టుకోసం కాంగ్రెస్‌ కసరత్తు

బలంగా ఉండడంతో ప్రత్యేక దృష్టి నేతలంతా ఇక్కడి వారే కావడంతో గెలుపుపై ధీమా మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడంతో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. రానున్న ఎన్నికల్లో …

ప్రజలు చూస్తూ ఊరుకోరు

కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే మేలు: డిసిసి మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): జూపల్లి కృష్ణారావు రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్‌ పార్టే కారణమని, ఈ విషయాన్ని ఆయన మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని డీసీసీ …

పాలమూరులో కాంగ్రెస్‌ దూకుడు

ఒంటరిగానే ప్రచారంలో జోరు అభ్యర్థుల టిక్కెట్లపై తేలని పంచాయితీ మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):ఒక వైపు కూటమి సీట్ల అంశం కొలిక్కి రాకపోయినా కాంగ్రెస్‌ పార్టీ మాత్రం దూకుడు పెంచింది. ఉమ్మడి …

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలి

– కూటమిలో సీట్లసర్దుబాటుపై చర్చ జరుగుతుంది – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ సంగారెడ్డి, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : రానున్న ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని, అవినీతికి తావు లేకుండా …

వన్యప్రాణుల శ్రేయస్సే మా ధ్యేయం

:నేనుసైతం’ ప్రధాన కార్యదర్శి సలీమ వెల్లడి. – కొనసాగుతున్న సీడ్ బాల్స్ విసిరే కార్యక్రమం. – ఇప్పటి వరకు 95 వేల బాల్స్ చల్లిన కుటుంబం. మహబూబాబాద్, …

తెలంగాణ పథకాలు చారిత్రకమైనవి

అభివృద్ది,సంక్షేమం లక్ష్యంగా కెసిఆర్‌ పాలన మహబూబాబాద్‌ ఎంపి సీతారాం నాయక్‌ మహబూబాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు చరిత్రాత్మకమని మహబూబాబాద్‌ …

యాదాద్రి అభివృద్దికి సంకల్పం

కూటమి నేతలకు ఎన్నికల్లో భంగపాటు తప్పదు: సునీత యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి ఆశిస్సులు యాదాద్రికి సంపూర్ణంగా ఉన్నాయని, ఆయన సహకరాంతో ఈ కొత్త జిల్లాను అన్ని రంగాల్లో …

నాలుగున్నరేళ్లుగా మాయమాటలతో మభ్యపెట్టారు

టీఆర్‌ఎస్‌ నేతలు ఇచ్చిన ఏ హావిూని నెరవేర్చలేదు ఉమ్మడి జిల్లాలో 14సీట్లను గెలుస్తాం: సంపత్‌ మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌11(జ‌నంసాక్షి):  నాలుగున్నరేళ్లుగా తెలంగాణ ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టారని,  ఏ ఒక్క పనిని …