మహబూబ్ నగర్

అభివృద్ది,సంక్షేమంలో ముందున్నాం: ఎమ్మెల్యే

మహబూబాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): జిల్లాలో సంక్షేమ,అభివృద్దికార్యక్రమాఉల సక్రమంగా సాగుతున్నాయని,వీటిని చూడలేని కాంగ్రెస్‌ తదిర పార్టీల వారు విమర్శలు చేస్తున్నారని మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అన్నారు. నిరుపేదల అభివృద్ధే సర్కారు ధ్యేయమని …

ఫసల్‌ బీమాతో లబ్ది పొందాలి

మహబూబాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): రైతులు ప్రతిపంటకు బీమా చేయించుకొని, ప్రకృతి వైపరీత్యాలతో నష్టం వాటిల్లినప్పుడు పరిహారం పొందాలని ఆర్డీవో భాస్కర్‌రావు అన్నారు. బీమా చేసిన రైతులు పంట నష్టం జరిగినప్పుడు …

కుల వృత్తులకు గౌరమిచ్చింది కేసీఆర్‌ మాత్రమే

– మత్స్యకార్మిక వృత్తిని ప్రోత్సహించేందుకే చేపపిల్లల పంపిణీ – మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ – మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లి చెరువులో 50 వేల చేపపిల్లలు వదిలిన …

ఎయిడ్స్‌ నివారణపై వ్యాసరచన పోటీలు

  యాదాద్రిభువనగిరి, నవంబర్‌30(జ‌నంసాక్షి): ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం పురస్కరించుకుని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డిసెంబర్‌ 1న మధ్యాహ్నం …

సంక్షేమ పథకాలు చూడలేకే విమర్శలు

మహబూబ్‌నగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.45వేల కోట్ల నిధులతో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారని జిల్లా టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బాద్మి శివకుమార్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం …

ఉపాధి అవకాశాల కోసం యువత చూపు

మహబూబాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): పోరాటం చేసి సాధించుకున్న ప్రత్యేక జిల్లాతోనైనా తమకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని ఇక్కడి యువత ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇందుకు అవకాశాలు సైతం ఎన్నో ఈ జిల్లాలో …

దోపిడీ దొంగల అరెస్ట్‌

మహబూబ్‌నగర్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. హైదరాబాద్‌ నుంచి కారులో వస్తున్న వ్యాపారిని బెదిరించి కారు, రూ.3.84 లక్షల …

శరవేగంగా యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు

ప్రత్యక్ష పర్యవేక్షణలో శిల్పు కళాకృతులు యాదాద్రి భువనగిరి,నవంబర్‌2(జ‌నంసాక్షి): తిరుమలకు దీటుగా శ్రీలక్ష్మీనరసింహుడికి యాదాద్రి ఉండాలని సంకల్పించారు. యాదాద్రి ఆలయం ఓ అద్భుత క్షేత్రంగా వెలుగొందేలా ఇక్కడ నిర్మాణాలకు …

కొడంగల్‌పై టిఆర్‌ఎస్‌ వ్యూహాత్మక అడుగులు

రేవంత్‌ అనుచరులను చేర్చుకోవడం ద్వారా దెబ్బకొట్టే యత్నం ఉప ఎన్నిక వస్తే విజయమే లక్ష్యంగా కార్యక్రమాలు మహబూబ్‌నగర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): కొడంగల్‌ నియోజకవర్గం నుంచే గులాబీ జెండా జైత్రయాత్ర ప్రారంభమ …

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

మహబూబ్‌నగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): రైతన్నలు పండించే ధాన్యానికి నష్టం కలగకుండా ఉండేందుకు మార్కెట్‌ కమిటీ ద్వారా, మహిళా సంఘాలు, సింగిల్‌విండో ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ …