మహబూబ్ నగర్

రైతులకు ఆపద్బంధు మన సిఎం కెసిఆర్‌

రైతుబంధుతో మారనున్న దశ మహబూబ్‌నగర్‌,మే8(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి కెసిఆర్‌ రైతు బిడ్డ కావున రైతుకు అండగా  వారి సంక్షేమం కోరుకుంటున్నారని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి అన్నారు. …

రెండు కార్లు ఢీ: వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌,మే7(జ‌నం సాక్షి):  జిల్లాలోని బాలానగర్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా …

పాలమూరులో నటి అనూ సందడి

మహబూబ్‌నగర్‌,మే5(జ‌నం సాక్షి):  ప్రముఖ సినీనటి అను ఇమ్మాన్యుయేల్‌ శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ బ్రాండ్‌ మొబైల్‌ స్టోర్‌ను ఆమె …

ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

– రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కొస్గి మండల డీటీ – ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న అధికారులు మహబూబ్‌నగర్‌, మే5(జ‌నం సాక్షి ) : ఏసీబీ వలలో …

మార్కెట్లో తడిసి ముద్దయిన ధాన్యం

మహబూబ్‌నగర్‌,మే4(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో భారీవర్షం పడిన కారణంగా నస్టం కూడా భారీగానే ఉందని అంచనా. ఉమ్మడి జిల్లాలోని మార్కెట్లకు వరిధాన్యాన్ని తీసుకురావడంతో రైతులు …

రైతు సంక్షేమంలో తెలంగాణ ముందు: ఎమ్మెల్సీ

మహబూబ్‌నగర్‌,మే3(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించి రైతులను బలోపేతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి …

వేర్వేరు ప్రాంతాల్లో గొర్రెలపై చిరుతలు, కుక్కలు దాడి

పలుగొర్రెలు మృతి: కాపరులకు భారీగా నష్టం మహబూబ్‌నగర్‌,మే2( జ‌నం సాక్షి): వేర్వేరు ప్రాంతాల్లో గొర్రెలపై చిరుతలు, కుక్కలు దాడి చేయడంతో అనేక గొర్రెలు మృతి చెందాయి. నష్టం …

డివైడర్‌ను ఢీకొట్టిన కారు..- ముగ్గురు మృతి, మరో ఇద్దరికి గాయాలు

– మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు గద్వాల, జ‌నం సాక్షి ) :  ఉండవెల్లి మండలం పుల్లూరు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం …

ఉపాధి కూలీలకు డబ్బు చెల్లింపులో ఆలస్యం

మహబూబ్‌నగర్‌,జ‌నంసాక్షి): ఉపాధి కింద పనిచేసిన వారికి ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చే కూలీ డబ్బులు ఇప్పుడు సరిగా రావడం లేదని కూలీలు వాపోతున్నారు. పని చేసిన …

యాదాద్రిలో నేడు నృసింహ జయంతి వేడుకలు

యాదాద్రి,ఏప్రిల్‌27(జ‌నంసాక్షి): నృసింహజయంతిని పురస్కరించుకుని యాదాద్రి నరసింహస్వామి ఆలయంలో వనివారం పత్రయేక పూజలు నిర్వహించనున్నారు. అభిషేకాలు, వేదపారాయణ నిర్వహిస్తారను. యాదాద్రిలో నారసింహుడు వెలయడంతో స్వయంభు క్షేత్రంగా విలసిల్లుతోంది. తెలంగాణ …