మహబూబ్ నగర్

ఉపాధ్యాయులకు సబ్జక్ట్‌ శిక్షణ

మహబూబ్‌నగర్‌,జూన్‌8(జ‌నం సాక్షి): ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు ప్రైవేట్‌ పాఠశాలలతో ధీటుగా సబ్జక్టులు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనికోసం టీచర్లకు ముందస్తు శిక్షణ ఇస్తున్నారు.ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో …

ఉద్యమ నాయకుడే సీఎం కావడం

  మన అదృష్టం పాలమూరు ఎత్తిపోతల పూర్తయితే 1.50లక్షల ఎకరాలకు సాగునీరొస్తుంది పేదల సంక్షేమనాఇకి 40వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో …

కేసీఆర్‌ వల్లే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి

పదవుల కోసం పాకులాడలేదు ప్రాంతం కోసమే పంతం పట్టాం రాజీనామాలు చేసి రాష్ట్రాన్ని సాధించాం పెట్టుబడి పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది మోతీ ఘనాపూర్‌లో కళ్యాణలక్ష్మీ, రైతు …

పంచాయితీ ఎన్నికలకు సర్వం సన్నద్దం

వనపర్తి,జూన్‌6(జ‌నం సాక్షి): త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య తెలిపారు. సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలను సజావుగా నిర్వహించ …

సత్ఫలితాలు ఇస్తున్న బడిబాట

స్కూళ్లకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది మహబూబ్‌నగర్‌,జూన్‌6(జ‌నం సాక్షి): నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డిఇవో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో అన్ని …

కొద్ది జాగ్రత్తలతో.. 

తలసేమియాను అదుపు చేయగలం – ప్రసూతిలలో రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్‌ది రెండవ స్థానం – వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి – మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రిలో తలసేమియా సెంటర్‌ను …

అవతరణ వేడుకలకు ముస్తాబవుతున్న కవాతు మైదానం

మహబూబ్‌నగర్‌,మే31(జ‌నం సాక్షి):  తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పండగ వాతావరణంలో  నిర్వహించేందుకు జిల్లా అధికరా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాల్లలో 2న అవతరణ వేడుకలను వాటిని …

రైతును కట్టిపడేసి మేకలు,  కోళ్లు దొంగతనం

నాగర్‌కర్నూల్‌,మే30(జ‌నం సాక్షి):  జిల్లాలోని బిజినపల్లి మండలం కారుకొండ గ్రామం సవిూపంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వ్యవసాయ పొలం వద్ద నిద్రిస్తున్న రైతు ఖదీర్‌(65)ను తాళ్లతో కట్టేసి …

ఆగస్టు 15 నుంచి ప్రతీ రైతుకు బీమా

– 10రోజుల్లోనే రైతుల ఇంటికి బీమా సొమ్ము – దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అద్భుత పథకాలు – వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి – జడ్చర్ల …

రైతుబీమా మరో చారిత్రక నిర్ణయం: నిరంజన్‌

మహబూబ్‌నగర్‌,మే30(జ‌నం సాక్షి): దేశ చరిత్రలో సీఎం కేసీఆర్‌ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ వర్తించేలా రైతు …