మహబూబ్ నగర్

పక్కాగా ధాన్యం సేకరణ

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి సేకరించడానికి అన్నిరకాల ఏర్పాట్లు చేశామని డీఆర్‌డీఏ మార్కెటింగ్‌ అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో …

కులవృత్తులకు పెద్దపీట: ఎమ్మెల్యే

యాదాద్రి,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు అన్ని విధాల చేయూత నిస్తుందని, కులవృత్తుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే గొగిడి సునీత స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ సమర్థవంతమైన …

మాటలతో ఎంతోకాలం మభ్యపెట్టలేరు: కాంగ్రెస్‌

మహబూబాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): ఎంతసేపూ మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న అధికార టిఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టారో చూపాలని …

పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేస్తాం: నిరంజన్‌

వనపర్తి,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): పాలమూరు జిల్లా నుంచి విడిపోయిన అన్ని జిల్లాల్లోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కల్వకుర్తి పూర్తయి నీళ్లురాగానే …

జురాలకు జలకళ

– 13 గేట్ల ఎత్తివేత మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌ 16,(జనంసాక్షి):జూరాలకు వరద పోటెత్తింది. ఎగువప్రాంతాల నుంచి లక్షా పన్నెండు వేల నాలుగొందల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు …

కోటి ఎకరాల మాగాణమే లక్ష్యం

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తెలంగాణలో కోటి ఎకరాల మాగాణను సృష్టించడమే సిఎం కెసిఆర్‌ లక్ష్యమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి అన్నారు. వెనకబడ్డ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి …

పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడుగడుగునా అడ్డు తగులుతూ నీచరాజకీయాలు చేసేవారికి తెలంగాణలో స్థానం లేదని జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో పాటు …

నలుగురు దొంగల అరెస్టు

మహబూబాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): మహబూబాబాద్‌ జిల్లాలో పలు మండల కేంద్రాల్లో చోరీలకు పాల్పడిన నలుగురు అంతర్‌ జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 18 తులాల బంగారం, …

రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది-లక్ష్మారెడ్డి

  మహబూబ్‌ నగర్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోని తెలంగాణ సర్కార్‌ రైతుల పక్షపాతి ప్రభుత్వమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. రైతుల శ్రేయస్సే …

రైతును రాజుగా చూసేందుకే రైతు సమితిలు-మహేందర్‌ రెడ్డి

వికారాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రైతుల సంక్షేమం, అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ దేశంలోనే ఆదర్శ వంతమైన చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు.శుక్రవారం వికారాబాద్‌ …