మహబూబ్ నగర్

ప్రైవేట్ బస్సు బోల్తా

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లా అల్మాస్ పూర్ నుంచి పుష్కర యాత్రికులతో వెళ్తున్న ఓ …

పడకేసిన పారిశుద్ధ్యం- పందులు స్వైరవిహారం

పబలుతున్న రోగాలు పట్టించుకోని పాలకులు, అధికారులు పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.  దీంతో దోమలు వద్ధి చెందిన ప్రజలు రోగాలబారిన పడుతున్నారు.  ప్రస్తుతం కురుస్తున్న ముసురు …

మలేరియాపై అధికారుల అప్రమత్తం

మహబూబ్‌నగర్‌,జూన్‌20(జ‌నంసాక్షి): వర్షాకాలంలో విజృంభించే అంటురోగాలతో పాటు మలేరియాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారులు హెచ్చరించారు. వైద్యశాఖ మంత్రి జి/-లలాకు చెందిన వాడే కావడం,ఇటీవల మంత్రి వీడియో …

పుష్కర ఘాట్లకు ప్రత్యేక బస్సులు

మహబూబ్‌నగర్‌,జూన్‌15(జ‌నంసాక్షి):   కృష్ణా పుష్కరాలకు గాను పాలమూరు జిల్లాలో ఉన్న పుష్కరఘాట్లకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వీటినినడుపున్నారు. జిల్లాలో 9 …

9న ఆర్డీఎస్‌పై ఎమ్మెల్యే సంపత్‌ దీక్ష

ప్రాజెక్టులను అడ్డుకుంటే ఖబర్దార్‌ అంటున్న టిఆర్‌ఎస్‌ మహబూబ్‌నగర్‌,మే4(జ‌నంసాక్షి): ఆర్టీఎస్‌ సమస్యపై ఈ నెల 9న దీక్షకు కాంగ్రెస్‌ అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ సిద్దం అవుతున్నారు. ఈనెల …

పందుల స్వైర విహారం

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌25 : మహబూబ్‌నగర్‌తోపాటు జిల్లా అంతటా పందుల స్వైరవిహారం విపరీతంగా ఉంది. పాలమూరు మున్సిపాల్టీలో అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తోంది. పందులు సంచారంపై చర్యలు తీసుకోవడం లేదు. పెంపకందారులు …

గిట్టుబాటు ధరల కోసం రైతుల ఆందోళన

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌15 :  కరవులో అష్టకష్టాలు పడి పండించిన వరికి జిల్లాలోని వివిద మార్కెట్‌లలో సరైన ధరలు దక్కడం లేదు. దీంతో పండిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేక …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి

మహబూబ్‌నగర్ : వంగూర్ మండలం కోనేటిపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. టిప్పర్ లారీ – ఆటో ఢీకొనడంతో …

అమ్మకానికో చిన్నారి…

మహబూబ్ నగర్ : భేటీ బచావో బేటీ పడావో అంటూ నినాదాలొచ్చినా… ఆడపిల్లల సంక్షేమానికి ఎన్ని పథకాలు అమలవుతున్నా ఇంకా అంగట్లో ఆడపిల్లలు దర్శనమిస్తూనే ఉన్నారు. మహబూబ్ నగర్ …

నేడు జిల్లాలో బిజెపి ఆవిర్భావ వేడుకలు

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ఈ నెల 6న బుధవారం జిల్లావ్యాప్తంగా బిజెపి ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను …