మహబూబ్ నగర్

కృష్ణానీటితో చెరువులకు పుష్టి: ఎమ్మెల్యే చిట్టెం

మహబూబ్‌నగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): కృష్ణానది నీటితో చెరువులను నింపి చెరువు ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందించడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు.మక్తల్‌ పెద్ద చెరువు …

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం

-ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): సీపీఎస్‌ రద్దుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉన్న సీసీఈ విధానాన్ని వెంటనే రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఎమ్మెల్సీ …

కాంగ్రెస్‌ను విమర్శించడం మానుకోవాలి: డికె

మహబూబ్‌నగర్‌,జనవరి18(జ‌నంసాక్షి): ప్రాజెక్టులను కాంగ్రెస్‌ అడ్డుకుంటున్నదని రాజకీయంగా లబ్ది పొందాలని, సానుభూతి పొందాలని సిఎం కెసిఆర్‌ చూస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే మాజీమంత్రి డికె అరుణ అన్నారు. అలాంటి దుస్థితి …

కాంగ్రెస్ హయాంలో నిధులు మింగేశారు

మహబూబ్‌నగర్, జనవరి 8: కాంగ్రెస్ నాయకుల పాలనలో ప్రాజెక్టులు పండబెట్టారని, వారు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిన తరువాత నాలుగైదేళ్ల తర్వాత పనులు ప్రారంభమయ్యేవని, ఆ పనులు పూర్తి …

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్మ

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నవాబ్‌పేట మండలం కొండాపూర్‌లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా …

స్వాతి కోసం ఏమైనా చేస్తా : ప్రియుడు రాజేష్‌

హైదరాబాద్ : స్వాతి అంటే నాకు పిచ్చి ప్రేమ? ఆమె కోసం నేను ఏమైనా చేస్తా? ముఖాన్ని కూడా కాల్చుకుని భరించలేని నొప్పిని సైతం ఆనందంగా అనుభవించా? అందుకే …

అభివృద్ది,సంక్షేమంలో ముందున్నాం: ఎమ్మెల్యే

మహబూబాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): జిల్లాలో సంక్షేమ,అభివృద్దికార్యక్రమాఉల సక్రమంగా సాగుతున్నాయని,వీటిని చూడలేని కాంగ్రెస్‌ తదిర పార్టీల వారు విమర్శలు చేస్తున్నారని మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అన్నారు. నిరుపేదల అభివృద్ధే సర్కారు ధ్యేయమని …

ఫసల్‌ బీమాతో లబ్ది పొందాలి

మహబూబాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): రైతులు ప్రతిపంటకు బీమా చేయించుకొని, ప్రకృతి వైపరీత్యాలతో నష్టం వాటిల్లినప్పుడు పరిహారం పొందాలని ఆర్డీవో భాస్కర్‌రావు అన్నారు. బీమా చేసిన రైతులు పంట నష్టం జరిగినప్పుడు …

కుల వృత్తులకు గౌరమిచ్చింది కేసీఆర్‌ మాత్రమే

– మత్స్యకార్మిక వృత్తిని ప్రోత్సహించేందుకే చేపపిల్లల పంపిణీ – మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ – మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లి చెరువులో 50 వేల చేపపిల్లలు వదిలిన …

ఎయిడ్స్‌ నివారణపై వ్యాసరచన పోటీలు

  యాదాద్రిభువనగిరి, నవంబర్‌30(జ‌నంసాక్షి): ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం పురస్కరించుకుని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డిసెంబర్‌ 1న మధ్యాహ్నం …