మహబూబ్ నగర్

ఆర్‌ఎం చర్యలకు నిరసనగా నేడు దీక్ష

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ఆర్టీసీ ఆర్‌ఎం వినోద్‌కుమార్‌ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని టీఎంయూ నేతలు ఆరోపించారు. ఆర్‌ఎం వినోద్‌కుమార్‌కు వ్యతిరేకంగా బుధవారం బస్టాండ్‌లోని ఆర్‌ఎం ఛాంబర్‌ ఎదుట రాష్ట్ర …

తల్లిని చంపిన తనయుడు

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): క్షణికావేశంలో ఓ వ్యక్తి తల్లిని కొట్టి చంపిన ఉదంతం శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా గోపాల్‌పేటలో చోటుచేసుకుంది. వనపర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్‌పేటకు చెందిన …

మండుతున్న ఎండలు…వడదెబ్బతో వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): పాలమూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 దాటితేనే బయటకురావడానికి జంకుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు వెళ్లడం లేదు. ప్రజలు కూడా బయటకు రావద్దని …

ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న పాలవ్యాన్‌: ముగ్గురు మృతి

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి):  మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరనిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కుటుంబంలోని ముగ్గురు దుర్మరాణం చెందారు. మహబూబ్‌నగర్‌ మండలం అప్పనపల్లి వద్ద శనివారం …

పిచ్చికుక్క స్వైర విహారం

మహబూబ్‌నగర్‌,మార్చి30(జ‌నంసాక్షి):  మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూలు పట్టణంలోని పలు ప్రాంతాల్లో పిచ్చి కుక్కలు బుధవారం ఉదయం రెచ్చిపోయాయి. సంజయ్‌నగర్‌, పోస్టాఫీస్‌ ఏరియా, రాఘవేంద్రనగర్‌, శ్రీ నగర్‌ ప్రాంతాల్లో కనిపించిన …

కుటుంబకలహాలతో తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని మానవపాడు మండలం పల్లెపాడులో దారుణం జరిగింది. కుటుంబకలహాలతో తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతిచెందారు.తండ్రి ఇసాక్ తన ఇద్దరు పిల్లలు సిద్ధార్థ(4), 10 నెలల …

డిగ్రీ విద్యార్థిని వెంటాడి చంపారు..

మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లాలో దారుణం జరిగింది. ఇటిక్యాల మండలంలో ఓ విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హతమార్చారు.పుటాన్‌దొడ్డి గ్రామానికి చెందిన కిష్టన్న, జయమ్మ …

చెట్టును ఢీకొన్న కారు: ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని తిమ్మాజీపేట మండలం ఇందిరానగర్‌ తండా వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర …

60 కేజీల వెండి పట్టివేత!

మహబూబ్‌ నగర్: మహబూబ్‌ నగర్ జిల్లా షాద్‌నగర్ టోల్ ప్లాజా దగ్గర ఎక్సైజ్ పోలీసులు భారీ మొత్తంలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న …

పాలమూరులో 2వేల మంది విద్యార్థులు నృత్యప్రదర్శన

పాలమూరు జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్స్ లో ఒకేసారి 2వేల మంది విద్యార్థులు నృత్యప్రదర్శన చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించారు. పట్టణంలోని అన్ని …