మహబూబ్ నగర్

భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన భర్త

ఐజ : మండల కేంద్రంలోని ఐజలోని దళితవాడలొ మంగళవారం అర్థరాత్రి నాగరాజు తన భార్య జయమ్మ(30) పై కిరోసిన్‌ పోసి నిప్పటించాడు. గత కొంత కాలంగా భార్యభర్తల …

ఇరువర్గాల మధ్య ఘర్షణ: 14మందికి తీవ్రగాయాలు

ఇటిక్యాల: ఇటిక్యాల మండల శివారు బుడ్డారెడ్డిపల్లి గ్రామంలో భూ తగాదాలతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు వేట కొడవళ్లతో దాడి చేసుకన్నారు. ఈ దాడిలో …

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌/ నాగర్‌కర్నూలు: కిమ్మాజీపేట మండలం పుల్లగిరి గ్రామ సమీపంలో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. కుందెళ్ల వేటకు వెళ్లిన గోవింద్‌, హల్యా గోవింద్‌ అనే …

మహిళను చితకబాదిన గ్రామస్థులు

మహబూబ్‌నగర్‌/ నాగర్‌కర్నూలు: కిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో కొండమ్మ నాగమ్మ అనే ఇద్దరు మహిళలు చేతబడి చేస్తున్నారనే నేపంతో గ్రామస్థులు వారిని చితకబాది బంధించారు. విషయం తెలుసుకున్న …

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బస్సు: ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌: ద్విచక్రవాహనంపై ఒక వ్యక్తి తల్లిని, సోదరుడి కుమారుడిని తీసుకుని జడ్చర్లవైపు వెళ్తుండగా అప్పన్నపల్లి శివారులో హైదరాబాద్‌ వెళ్తున్న ఇంద్ర బస్సు వెనకనుంచి ఢికొంది. ఈ దుర్ఘటనలో …

పసికందు అమ్మకానికి యత్నం

మహబూబ్‌నగర్‌ : స్థానిక న్యూటౌన్‌లోని ఓ ప్రవేటు ఆసుపత్రి శిశువును విక్రయించేందుకు యత్నించిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలిసులకు సమాచారం మందడంతో పసికందును అమ్మకానికి …

డీసీఎంను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

మహబూబ్‌నగర్‌: అడ్డాకుల మండలం మూసాపేట వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న డీసీఎం వ్యాన్‌ను శుక్రవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళుతున్న …

సిండికేట్‌ బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. సిండికేట్‌ బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ శేషశయనం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు ఇంకా …

మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం

మహబూబ్‌నగర్‌: జిల్లా లోని అమనగల్‌లో ఏ కస్టంమోచ్చిందో కాని ఓ తల్లి దారుణానికి ఒడికట్టింది. తన పేగు తెలంచుకుని పుట్టిన బిడ్డల గొంతు కోసి తను ఆత్మహత్యకు …

నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయడాన్ని అడ్డుకోనున్న టీఆర్‌ఎస్‌

మహబూబ్‌నగర్‌: శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు నీటిని  విడుదల చేయడాన్ని అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్‌ నాయకులు సిద్దమయ్యారు. ఈ మేరకు వారు ఈరోజు మహబూబ్‌నగర్‌ నుంచి బయలుదేరి వెళ్లారు. …

తాజావార్తలు