మహబూబ్ నగర్

బుక్కపేర్‌లో ప్రభలిన అతిసారం

మహబూబ్‌నగర్‌:  అలంపూర్‌ మండలంలోని బుక్కపూర్‌ గ్రామంలో అతిసారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. 52 మంది అస్వస్థలైనట్లు తెలుస్తుంది. వీరందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఉండవల్లి గ్రామంలో విజృంబించిన అతిసార-గ్రామంలోనే వైద్యశిభిరం

మహబూబ్‌నగర్‌: మానవపాడు మండలం ఉండవల్లిలో అతిసారంతో  20 మంది అస్వస్థులయ్యారు. వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. అక్కడే సెలైన్లు ఎక్కించి చికిత్స చేస్తున్నారు. కొందరిని చికిత్స …

అక్రమంగా ఇసుక రవాణా: 15 లారీలు సీజ్‌

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడు మండలం కల్లుగొంట్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 15 లారీలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. లారీలను సీజ్‌ చేసినట్లు అధికారులు తెలియజేశారు.

విద్యుదాఘాతంలో తల్లి, కొడుకు మృతి

మహబూబ్‌నగర్‌: సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై తల్లి, కొడుకు మృతి చెందిన హృదయ విదారకర సంఘటన చోటుచేసుకుంది. మాడుగుల మండలం అర్కపల్లి గ్రామంలో నియోజక …

మహబూబ్‌నగర్‌ అగ్నిప్రమాదంలో గాయపడిన ముగ్గురి మృతి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లోని స్టెమ్‌కోర్‌ పరిశ్రమలో జరిగిన ఆగ్నిప్రమాదంలో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో 8 మంది, అపోలో …

స్టీమ్‌కోర్‌ పరిశ్రమంలో పేలుడు. 8 మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌: పట్టణ శివారులోని స్టీమ్‌కోర్‌ పరిశ్రమలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను షాద్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి …

జూరాలకు భారీగా వరద నీరు

మహబూబ్‌నగర్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలశాయంలోకి ఇస్‌ఫ్లో 72,470 క్యూసెక్కులుగా ఉండగా .. ప్రాజెక్టు ఐదు …

జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు:దేవేందర్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌: జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తూన్నారని టీడీపీ నేత దేవేందర్‌గౌడ్‌ అన్నారు. జిల్లా టీడీపీ నేతలు రావులపాటి చంద్రశేఖర్‌రెడ్డి, రాములు, బక్కాని నర్శింహుల్‌, మధుసుధనరావులతో కలిసి …

జూరాలకు భారీగా చేరుతున్న వరద నీరు

మహబూబ్‌నగర్‌:  జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టులో నిటి మట్టం 316 మీటర్లకు చేరింది. దీంతో దిగువ  ప్రాంతాల ప్రజలను …

పాలమూరు జిల్లా మనుగూరు మండలంలో చోరీ

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మనుగూరు మండలం చేగుంటలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. 24 తులాల బంగారం, 50 వేల రూపాయల నగదు దొంగతనానికి గురైనట్లు బాధితులు …

తాజావార్తలు