మహబూబ్ నగర్

పాలమూరులో కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

మహబూబ్‌నగర్‌ : పాలమూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు మరోసారి పొడసూపాయి. ఆదివారం జరిగిన జిల్లా కాంగ్రెస్‌ సమావేశంలో మంత్రి డీకే అరుణ అనుచరులు వీరంగం సృష్టించారు. …

మంధా జగన్నాథం సమావేశాన్ని అడ్డుకున్న కార్యకర్తలు

మహబూబ్‌నగర్‌: జిల్లా కాంగ్రెస్‌ సమావేశంలో ఎంపి జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణపై కాంగ్రెస్‌ మాట మారుస్తుందేమోనని ఆయన అన్నారు దీనితో ఆగ్రహించిన కాంగ్రెస్‌ కార్యకర్తలు సమావేశాన్ని అడుకున్నారు. పార్టీలో …

అచ్చంపేట విద్యుత్‌ కేంద్రంలో ఎగసిపడుతున్న మంటలు

మహబూబ్‌నగర్‌:  అచ్చంపేట విద్యుత్‌ కేంద్రంలో  ట్రాన్స్‌ఫార్మర్‌ గ్యారేజ్‌లో  మంటలు చేలరేగుతున్నాయి ఫైర్‌ సిబ్బంది చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

జమ్మిచేడులో ఆటో బోల్తాపడి ఇకరి మృతి

మహబూబ్‌నగర్‌: గద్వాల్‌ మండలంలోని జమ్మిచేడు గ్రామంలో ఆటోలో ప్రయానిస్తున్న ఒక వ్యక్తి ఆటో బోల్తా పడటంతో మృతి చెందినాడు. నాలుగురికి తీవ్ర గాయలవడంతో త్వర త్వరగా వారిని …

అత్నూరలో అక్షయపాత్ర సిబ్బందితో వాగ్వాదం

మహబూబ్‌నగర్‌: అత్నూరలో నూతనంగా ప్రవేశపెట్టిన అక్షయపాత్ర వాహనాన్ని మంగపూర్‌వద్ద సీఐటీయూ నాయకులు మధ్యహ్న భోజన పథకం నిర్వహకులు అడ్డుకుని వాహనం ముందు బైటాయించారు. ఏజెస్సీల మహిళలు అక్షయపాత్ర …

ఆన్‌లైన్‌లో రైల్వే రిజర్వేషన్‌ 12గంటలు

మహబూబ్‌నగర్‌: దేశవ్యాప్తంగా గురువారం రైల్వే రిజర్వేషన్లు ఆన్‌లైన్‌లో  ఇకనుంచి 12గంటలు ఎక్కడి నుండయిన ఉదయం 8నుండి రాత్రి 8వరకు రిజర్వేషన్‌ కల్పించే సౌకర్యం అమల్లోకి వచ్చింది అయితే …

జిల్లా జడ్జిచే న్యాయ సహయక కేంద్రం ప్రారంభం

మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బాల నెరస్తులకు న్యాయ సహాయం అందించాలనే ల్యోంతో ఏర్పాటైన కేంద్రాన్ని జిల్లా జడ్జి జె.ఉమాదేవి ఈ రోజు ప్రారంభించనున్నట్లు సంస్థ …

ధరఖాస్తుల గడువు ఈ నెల 18కి పెంపు

పాలమూరు:పార్టి నేతలు విద్యార్థి సంఘాల విజ్ఞప్తి మేరకు పాలమూరు యునివర్శిటి పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 18వరకు పోడగించామని, దృవికరణ పత్రాలతో వచ్చి కళాశాలల్లో  దరఖాస్తు …

అంతర్‌ జిల్లాల బాల్‌ బాడ్మింటన్‌

మహబూబ్‌నగర్‌:  ఈ నెల 9న రాష్ట్రస్థాయి బాల్‌ బాడ్మింటన్‌ పోటిలు కరింనగర్‌లో కోనసాగున్నాయి. ఈ పోటిలో 19ఏళ్ళలోపు వయసుగలవారు ధృవికరణ పత్రాలతో రెండు ఫోటోలు తీసుకుని శుక్రవారం …