మహబూబ్ నగర్
బాల్య వివాహాలు అరికట్టడంపై శిక్షణ శిబిరం
మహబూబ్నగర్: నేటి నుండి బాల్య వివాహాలు అరికట్టడానికి శిక్షణ నిర్వహిస్తున్నట్లు చైతన్య వికలాంగుల వేధిక తెలిపింది. ఈ నెల 29వరకు జరనుంది.
డీఎస్సీ పరిక్షకు 3,900 మంది అభ్యర్థుల హాజరు
మహబూబ్నగర్: నేటి డీఎస్సీ పరిక్షకు 18కేంద్రాల్లో 3,900మంది అభ్యర్థులు హాజరయ్యరు. జిల్లా కలెక్టర్ పరిక్షకేంద్రాలను పరిశీలించారు.
బుక్కపేర్లో ప్రభలిన అతిసారం
మహబూబ్నగర్: అలంపూర్ మండలంలోని బుక్కపూర్ గ్రామంలో అతిసారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. 52 మంది అస్వస్థలైనట్లు తెలుస్తుంది. వీరందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అక్రమంగా ఇసుక రవాణా: 15 లారీలు సీజ్
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా మానవపాడు మండలం కల్లుగొంట్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 15 లారీలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. లారీలను సీజ్ చేసినట్లు అధికారులు తెలియజేశారు.
తాజావార్తలు
- జూబ్లీహిల్స్ ఎన్నిక మాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది
- జూబ్లీహిల్స్ ఎన్నిక మాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది
- ప్రజా తీర్పును గౌరవిస్తాం
- ఉచిత ఇసుక ఉత్తమాటే
- మద్దతు ధర ఎత్తివేతకే కిసాన్ కపాస్
- కాసిపేటలో గుట్టలు మాయం
- జూబ్లీహిల్స్లో హోరాహోరీ
- జూబ్లీహిల్స్లో కొనసాగుతున్న కౌంటింగ్
- రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
- బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్
- మరిన్ని వార్తలు




