మహబూబ్ నగర్

ఫిర్యాదుల పరిష్కారంలో బాధ్యతా యుతంగా వ్యవరించాలి.

ప్రజావాణికి జిల్లా అధికారులే హాజరు కావాలి. జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 10(జనంసాక్షి): ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఒకింత …

యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతిపై నివాళ్లు అర్పించిన నాగర్ కర్నూలు జిల్లా యాదవ సంఘం నాయకులు.

అచ్చంపేట ఆర్సీ, అక్టోబర్10,(జనం సాక్షిన్యూస్) : స్థానిక పట్టణం లోని అంబెడ్కర్ చౌరస్తా లో సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిసి …

మునుగోడు ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం.

చండూరు మండల ఇంఛార్జి గా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.   అచ్చంపేట ఆర్సీ,అక్టోబర్10,(జనంసాక్షి న్యూస్): జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ …

వర్షాల కారణంగా మాలమహనాడు ప్రజాపాదయాత్ర తాత్కాలిక వాయిదా

జాతీయ మలమహనాడు అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ. అచ్చంపేట ఆర్సీ, అక్టోబర్09,(జనం సాక్షి )న్యూస్ : స్థానిక పట్టణంలోని  జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ , …

10న జర్నలిస్టుల ‘డిమాండ్స్ డే’ ను జయప్రదం చేయాలి.

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.పరిపూర్ణం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 9 జనంసాక్షి : దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల …

ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు

మహబుబ్ నగర్ అర్ సి, అక్టోబరు 9 (జనంసాక్షి ) : మహమ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా వ్యాప్తంగా  మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. …

ప్రజల వైపు అడుగులు వేస్తూ.. ప్రజల గుండెల్లో పాగా వేస్తూ…

 తగ్గేదెలే అంటున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. అచ్చంపేట ఆర్సీ,అక్టోబర్09, జనంసాక్షి న్యూస్ : కార్లు, కాన్వాయ్ లు, భజన బృందం హంగు ఆర్భాటాలు ఇవేమీ …

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

మహబూబ్ నగర్ అర్ సి , అక్టోబర్ 9,(జనంసాక్షి ): మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యాపారాలు భారీగా పెరిగాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ …

నర్సాపూర్ అభివృద్ధిలో శూన్యం

 దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు  నర్సాపూర్  అక్టోబర్ , 9,  ( జనం సాక్షి )  నర్సాపూర్ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్యమంత్రి సన్నిహితుడని చెప్పుకుంటున్నప్పటికీ ఇక్కడి ప్రజలు …

వర్షాల కారణంగా మాలమహనాడు ప్రజాపాదయాత్ర తాత్కాలిక వాయిదా

జాతీయ మలమహనాడు అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ. అచ్చంపేట ఆర్సీ, అక్టోబర్09,(జనం సాక్షి )న్యూస్ : స్థానిక పట్టణంలోని  జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ , …