మహబూబ్ నగర్

వీఆర్ఏ ల సమస్యలు పరిష్కరించాలి

7 వార్డ్ కౌన్సిలర్ చిట్టిబాబు సత్యనారాయణ డిమాండ్ జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలంటూ న్యాయపరమైన డిమాండ్ …

ఈనెల 30వ తేదీన జరిగే అలై బలై కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

మక్తల్ అక్టోబర్ 10 (జనంసాక్షి) టీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 30వ తేదీన మాదిగల అలై బలై కార్యక్రమం ఉంటుందని మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డమీద గోపాలకృష్ణ, …

అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు ఇవ్వాలి.

టిడబ్ల్యుజెఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డిమాండ్. కలెక్టర్ కు వివిధ డిమాండ్ల తో కూడిన వినతిపత్రాన్ని సమర్పించిన నాయకులు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 10(జనంసాక్షి) : …

అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు ఇవ్వాలి.

టిడబ్ల్యుజెఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డిమాండ్. కలెక్టర్ కు వివిధ డిమాండ్ల తో కూడిన వినతిపత్రాన్ని సమర్పించిన నాయకులు.   నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 10(జనంసాక్షి) …

మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం.

చండూరు మండల ఇంఛార్జి గా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. అచ్చంపేట ఆర్సీ,అక్టోబర్10,(జనంసాక్షి న్యూస్): జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే …

తహశీల్దార్ కార్యాలయంను దిగ్బంధించిన విఆర్ఏలు

మల్దకల్ అక్టోబర్10 (జనంసాక్షి) మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం విఆర్ఏలు దిగ్బంధించారు.గత 78 రోజులుగా న్యాయ పరమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేపట్టినా ప్రభుత్వం స్పందించక …

తహశీల్దార్ కార్యాలయంను దిగ్బంధించిన విఆర్ఏలు

మల్దకల్ అక్టోబర్10 (జనంసాక్షి) మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం విఆర్ఏలు దిగ్బంధించారు.గత 78 రోజులుగా న్యాయ పరమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేపట్టినా ప్రభుత్వం స్పందించక …

వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

బిజెపి జాతీయ మాజీ కౌన్సిల్ సభ్యులు అమర్ దీక్షిత్ మఖ్తల్ అక్టోబర్ 10 (జనంసాక్షి) సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను పరిష్కరించాలని బిజెపి జాతీయ …

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు

ఎస్సై శ్రీధర్ రెడ్డి బిచ్కుంద అక్టోబర్ 10 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో శెట్లూర్ గ్రామం నుండి అక్రమంగా ఇసుక రవాణా …

జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వండి :

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) అక్టోబర్ 10 : జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు లేదా, ఇళ్ళస్థలాలు మంజూరు,ఇతర సమస్యల పరిష్కారం గురించి.. జిల్లావ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ …