మహబూబ్ నగర్

పాకిస్తాన్ పై భారత్ గెలవడంతో సంబరాలు

వెంకటాపూర్(రామప్ప)అక్టోబర్23(జనం సాక్షి):- టి 20 ప్రపంచ కప్ లో ఆదివారం పాకిస్తాన్ తో ఇండియా ఆడిన క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది.దాయాదుల పోరులో భారత్ గెలవడంతో …

వనపర్తి జిల్లా కేంద్రంలో MB GARDEN కళ్యాణ మండపంలో “జాగృతి కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థులు”ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసి స్వాగత కార్యక్రమంలో (FRESHER’S DAY) S……….. విద్యార్థులు ,తల్లిదండ్రులు ,

వనపర్తి టౌన్ : అక్టోబర్23 (జనంసాక్షి )                       వనపర్తి జిల్లా కేంద్రంలో MB …

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన సింగల్ విండో చైర్మన్

మల్దకల్ అక్టోబర్ 23(జనంసాక్షి) మండల పరిధిలోని శేషంపల్లి గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా గ్రామీణ క్రికెట్ టోర్నమెంటును ఆదివారము సింగల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి ప్రారంభించారు. ఈ …

అనారోగ్యంతో హోంగార్డు మృతి

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (23) జనంసాక్షి న్యూస్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ గబ్బెట రమేష్ అనే హోంగార్డు శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు భీమదేవరపల్లి మండలం ముత్తారం …

దేశ సమైక్యత కోసమే భారత్ జోడో యాత్ర

మహబూబ్ నగర్ , అక్టోబర్ 23 (జనంసాక్షి ) : సెక్యులర్ భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ కుట్రలు చేస్తున్నారని దేశ సమగ్రత సమైక్యత పరిరక్షణ కోసం …

మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్ గణగాని మాధవిమల్లేశం గౌడ్

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 23 (జనంసాక్షి) పోతిరెడ్డిపల్లి గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం అంగన్వాడి స్వీపర్ కొలిశేలిమి లింగమ్మ మరణించారు మరణించిన లింగమ్మ కుటుంబ సభ్యులను …

మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్ గణగాని మాధవిమల్లేశం గౌడ్

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 23 (జనంసాక్షి) పోతిరెడ్డిపల్లి గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం అంగన్వాడి స్వీపర్ కొలిశేలిమి లింగమ్మ మరణించారు మరణించిన లింగమ్మ కుటుంబ సభ్యులను …

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆత్మకూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 23 (జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బాగంగా టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కారు గుర్తుకు ఓటు వేయాలని తెలంగాణ …

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆత్మకూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 23 (జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బాగంగా టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కారు గుర్తుకు ఓటు వేయాలని తెలంగాణ …

ఫోటో వీడియో గ్రాఫర్స్ జిల్లా అధ్యక్షుని సన్మానించిన జిల్లా కార్యవర్గ సభ్యులు

గద్వాల నడిగడ్డ అక్టోబర్ 23 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఆదివారం ఫోటో వీడియో గ్రాఫర్స్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు …