మహబూబ్ నగర్

ప్రతి పేద విద్యార్థికి అండగా అంబేద్కర్ చేయూత ఫౌండేషన్

స్వేరో సర్కిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుప్పలి అశోక్ కుమార్ కుల్కచర్ల,అక్టోబర్ 7(జనం సాక్షి): అంబేద్కర్ చేయూత పౌండేషన్ (ఏసీఎఫ్)ప్రతి పేద విద్యార్థికి అండగా ఉంటుందని స్వేరో సర్కిల్ …

సబ్ సెంటర్లు హెల్త్ సబ్ సెంటర్లు మన ఊరు మనబడి కింద చేపట్టిన పనులు ఈనెల చివరి వరకు పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. గద్వాల నడిగడ్డ,అక్టోబర్ 7 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లాలో హెల్త్ సబ్ సెంటర్ల పనులు, మన ఊరు మనబడి క్రింద …

రాంనగర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

కుల్కచర్ల, అక్టోబర్ 7 (జనం సాక్షి): కుల్కచర్ల మండలం రాంనగర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీని మండల అధ్యక్షులు చంద్రలింగం ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షులుగా …

రాహుల్ జోడో యాత్ర చారిత్రాత్మకం

అనంతగిరి జనంసాక్షి: కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగట్టేందుకూ,దేశ ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో భారత్ పాదయాత్ర చారిత్రాత్మకం అని …

75 వరోజుచేరిన వీఆర్ఏల సమ్మె

మల్దకల్ అక్టోబర్ 7 (జనంసాక్షి)ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంముందుసమ్మె …

నారాయణపేటలో జరుగు పి ఓ డబ్ల్యు 7 వ రాష్ట్రమహ సభలను విజయవంతం చేయండి

గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 7 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల 4వ వార్డు కాలనీ లో శుక్రవారం ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర 7వ …

వికలాంగున్ని అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని

తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర కమిటీ డిమాండ్ చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 07 : మహబూబ్ నగర్ జిల్లా పుల్ పోని గ్రామంలో ఓ వికలాంగుడైన తనకు …

*నారాయణపేటలో జరుగు పి ఓ డబ్ల్యు 7 వ రాష్ట్రమహ సభలను విజయవంతం చేయండి*

గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 7 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల  4వ వార్డు కాలనీ లో శుక్రవారం ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర 7వ …

9న వాల్మీకి జయంతి సందర్భంగా టాక్టర్స్ రివర్స్ గేర్ పోటీలు

మల్దకల్ అక్టోబర్ 7 (జనంసాక్షి) మండల కేంద్రంలోని వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా మల్దకల్ ట్రాక్టర్స్ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ట్రాక్టర్ రివర్స్ గేర్ …

క్యాన్సర్ బాధితునికి ఆర్థిక సహాయం అందజేసిన 2006-2007 బ్యాచ్

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 7 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామానికి చెందిన ఎడ్ల సాయి బాబాకు ముగ్గురు కొడుకులు చిన్నకొడుకు ఎడ్ల మహేందర్ కి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది …