Main

పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న ఎంపీ బీబీ పాటిల్

జహీరాబాద్ లో ఘనంగా ఎంపీ బీవీ పాటిల్ జన్మదిన వేడుకలు _జన్మదిన వేడుకల సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ చేసిన రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీద్, …

విద్యత్ సమస్యను పరిష్కరించాలి -సర్పంచ్ అంజమ్మ

ఝారసంగం అక్టోబర్ 31 జనం సాక్షి . మండల పరిధిలోని చిలామామిడి, అనంతసాగర్ గ్రామాలకు ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ నిలిపివేయడం తో గ్రామాల్లో అనేక రకాలుగా …

రాయికోడ్ మండల తహశీల్దార్ గా బి.ప్రభులు

రాయికోడ్ అక్టోబర్ 31 జనం సాక్షి రాయికోడ్ మండల తహశీల్దార్ గా బి.ప్రభులు సోమవారం బాధ్యతలను స్వీకరించారు,ప్రభులు గతంలో వట్ పల్లి మండల తహసీల్దార్ గా బాధ్యతలను …

ప్రతీ ఒక్కరూ తమ పశువులకు టీకాలు వేయించు కోవాలి అని మండల పశు వైద్య అధికారి డాక్టర్ హర్ష వర్ధన్ .

రాయికోడ్ అక్టోబర్ 31 జనం సాక్షి.పశువులకు వ్యాధులు సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మండల పశు వైద్య అధికారి డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు.పశువులకు …

నర్సాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ మురళీ యాదవ్‌ సస్పెన్షన్‌

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు: పద్మాదేవేందర్‌ మెదక్‌,అగస్ట్‌6(జనం సాక్షి): టీఆర్‌ఎస్‌ నుంచి నర్సాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ మురళీ యాదవ్‌ సస్పెండ్‌ చేస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు, మెదక్‌ …

ఘట్కేసర్‌ మండల ఎంపిటిసిల నిరసన

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మహాత్మగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందచేత మేడ్చల్‌,అగస్ట్‌6(జనం సాక్షి)): ఘట్కేసర్‌ మండలంలోని ఎంపీటీసీలు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. మండలంలోని 11 …

భారీ వర్షాలతో నదులకు జీవం

మంజీరకు నీటి రాకతో జలకళ సంగారెడ్డి,ఆగస్ట్‌5(జ‌నంసాక్షి): దేశవ్యాప్తంగా నదులు ఉప్పొంగుతున్నాయి. వరదుల ముంచెత్తుతున్నాయి. జీవనది మంజీర కూడా ఈ ఏడాది జలకళను సంతరించుకుంది. ఎగువన కర్నాటక తీరంలో …

ఖేడ్ గురుకుల పాఠశాలలో ఆర్సిఓ తూతూ మంత్రంగా తనిఖీ 

కెవిపిఎస్ కోటగిరి నర్సింలు నారాయణఖేడ్ ఆగస్టు3(జనంసాక్షి) నారయణఖేడ్ పట్టణ కేంద్రంలో జూకల్ చివర్లో ఉన్న సోషల్ గురుకుల పాఠశాలలో నిన్న విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టడంతో కులవివక్ష …

మేడ్చల్‌లో 50 పడకల ప్రభుత్వాసుపత్రి

మంత్రి మల్లారెడ్డితో కలసి హరీష్‌ శంకుస్థాపన వైద్యం కోసం పెద్ద ఎత్తున నిధుల వెచ్చింపు కేంద్రమంత్రి కిషన్‌ రెడడ్డి తీరుపై మంత్రి ఆగ్రహం మేడ్చెల్‌,అగస్టు3(జనం సాక్షి):మేడ్చల్‌లో 50 …

వైద్యుల పనితీరుపై మండిపడ్డ మంత్రి హరీష్‌ రావు

మెరుగైన సేవలు అందించడంలో విఫలం పద్దతి మార్చుకోవాలని హెచ్చరిక సంగారెడ్డి,అగస్టు3(జనం సాక్షి): రామచంద్రాపురం ఈఎస్‌ఐ ఆసుపత్రి వైద్య సిబ్బంది పనితీరుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి …