Main

వంతెనపై నుంచి పడ్డ లారీ.. క్లీనర్ మృతి

సిద్ధిపేట(మెదక్ జిల్లా): మెదక్‌ జిల్లాలోని సిద్ధిపేట మండల శివారులో హరిహర రెసిడెన్సీ వద్ద నున్న వంతెన పై నుంచి గురువారం ఓ ఇటుక లారీ అదుపు తప్పి …

అర్ధరాత్రి వృద్ధ దంపతులు దారుణ హత్య

 మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ మండలం సత్యగామ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి …

‘హరీష్ కు ఆ అర్హత లేదు’

రాష్ట్రంలో ఉన్నది గాంధీ పాలనా లేక గాడ్సే పాలనా అని జగ్గ్గారెడ్డి విమర్శించారు. అహింసా మార్గంలో చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం అణగదొక్కుతోందని, బాధితులకు న్యాయం చేయాలని చేస్తున్న …

తెలంగాణ రెండేళ్ల పసిబిడ్డ: ప్రధాని మోదీ

మెదక్: తెలంగాణ రెండేళ్ల పసిబిడ్డని ఇంత తక్కువ కాలంలో అభివృద్ధి దిశగా అడుగులేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రం, తెలంగాణ మధ్య సంబంధాలు బాగున్నాయని, కేసీఆర్‌ నన్నెప్పుడు …

పోలీసుల అదుపులో కోదండరామ్

మెదక్: తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులు ఇవాళ చేపడుతున్న బంద్‌కు మద్దతు తెలపడానికి గజ్వేల్ వస్తున్న  …

చట్టం ముందు ఏ జీవో నిలువదు: కోదండరాం

జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్న తొగుట: తెలంగాణ సర్కారు గత ప్రభుత్వాల అడుగుజాడల్లోనే నడుస్తోందంటూ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం తీవ్ర ఆరోపణలు …

మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు స్వల్ప ఊరట

మెదక్:మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు స్వల్ప ఊరట కలిగింది.. ప్రజాసంఘాలతో కలిసి సీపీఎం జరిపిన పోరాటానికి స్పందనొచ్చింది. వారం రోజులపాటు సర్వే నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.. …

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు

సంగారెడ్డి,మే7(జ‌నంసాక్షి): పంట చేతికి వచ్చాక.. వెంటనే అమ్మి సాగుకు చేసిన పెట్టుబడి అప్పులు తీర్చాలన్న రైతుల ఆతృతను దళారీలు సొమ్ము చేసుకుంటున్నారు.  ఇలాంటి తరుణంలో రైతు తక్కువ …

దేవాల్‌గుడి ఘటన దురదృష్టకరం

మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం దేవాల్ గుడి ప్రాంతం వద్ద విద్యుత్ హైటెన్షన్ వైరు లారీకి తగిలి ఏడు మంది మృతి చెందిన సంఘటన …

సిద్దిపేటలో ఐదుగురు స్వతంత్రులు టిఆర్ఎస్ లోకి!

మెదక్ జిల్లా సిద్ధిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా గెలిచిన ఐదుగురు అభ్యర్థులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. మూడో వార్డు నుంచి సంధ్య, …