Main

చట్టం ముందు ఏ జీవో నిలువదు: కోదండరాం

జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్న తొగుట: తెలంగాణ సర్కారు గత ప్రభుత్వాల అడుగుజాడల్లోనే నడుస్తోందంటూ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం తీవ్ర ఆరోపణలు …

మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు స్వల్ప ఊరట

మెదక్:మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు స్వల్ప ఊరట కలిగింది.. ప్రజాసంఘాలతో కలిసి సీపీఎం జరిపిన పోరాటానికి స్పందనొచ్చింది. వారం రోజులపాటు సర్వే నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.. …

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు

సంగారెడ్డి,మే7(జ‌నంసాక్షి): పంట చేతికి వచ్చాక.. వెంటనే అమ్మి సాగుకు చేసిన పెట్టుబడి అప్పులు తీర్చాలన్న రైతుల ఆతృతను దళారీలు సొమ్ము చేసుకుంటున్నారు.  ఇలాంటి తరుణంలో రైతు తక్కువ …

దేవాల్‌గుడి ఘటన దురదృష్టకరం

మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం దేవాల్ గుడి ప్రాంతం వద్ద విద్యుత్ హైటెన్షన్ వైరు లారీకి తగిలి ఏడు మంది మృతి చెందిన సంఘటన …

సిద్దిపేటలో ఐదుగురు స్వతంత్రులు టిఆర్ఎస్ లోకి!

మెదక్ జిల్లా సిద్ధిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా గెలిచిన ఐదుగురు అభ్యర్థులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. మూడో వార్డు నుంచి సంధ్య, …

సిద్ధిపేట పురపాలిక తెరాస కైవసం

మెదక్‌: సిద్ధిపేట పురపాలిక ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస విజయ దుందుభి మోగించింది. 28 వార్డులకు జరిగిన జరిగిన ఎన్నికల్లో తెరాస 16 వార్డు లను కైవసం …

పీఆర్సీ బకాయిలు చెల్లించాలి

మెదక్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): పీఆర్సీ బకాయిలను జీపీఎఫ్‌లో కలపాలని , భాషా పండితులు, పీఈటీ పోస్టులను వెంటనే అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులివ్వాలని డీటీఎఫ్‌ జిల్లా నాయకులు అన్నారు. రేషనలైజేషన్‌ పేరిట …

రైతులకు వరం కానున్న పసల్‌ బీమాయోజన్‌

మెదక్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ప్రధానమంత్రి ఫసల్‌ యోజన బీమా పథకం రైతులకు వరం కానుందని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలను నివారించడానికి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా …

మైనారిటీలకు టీఆర్‌ఎస్ అండ: మహమూద్ ఆలీ

మెదక్: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ దూసుకుపోతోంది. అభ్యర్థుల తరపున టీఆర్‌ఎస్ నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈమేరకు డిప్యూటీ …

సిద్దిపేటకు గురు మహర్ధశ నడుస్తోంది

అందుకే మంత్రిని అయ్యా..అభివృద్ది చేస్తున్నా ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు మెదక్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): సిద్దిపేటకు గురు మహర్దశ నడుస్తోందని అందువల్లనే పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి హరీష్‌ …