Main

జూరాలకు వరద ఉద్ధృతి

గద్వాల, అక్టోబర్ 15: ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వస్తున్న వరద ఉధృతితో పాటు కృష్ణానది, భీమా నదుల నుండి వస్తున్న వరద నీటితో …

మహిళా సాధికారత తెరాస ప్రభుత్వానికే సాధ్యం: ఎంపి

సిద్దిపేట,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్ట్రంలో మహిళా సాధికారత తెరాస ప్రభుత్వానికే సాధ్యమవుతుందని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో రూ.25లక్షలతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనానికి …

రెండు వేర్వేరు ఆర్టీసీ బస్సు ప్రమాదాలు

నలుగురు మృతి మెదక్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రెండు ఆర్టీసీ బస్సుల కారణంగా నలుగురు మృతి చెందారు. ఇందులో ఒకటి మెదక్‌ జిల్లాలో, మరోటి నిర్మల్‌ జిల్లాలో జరిగింది. రెండు ప్రమాదాల్లోనూ …

అవినీతికి పాల్పడిన వీఆర్‌ఓను సస్పెండ్‌ చేసిన సిద్దిపెట కలెక్టర్‌

-మంత్రి ఈటెల ఆదేశంతో స్పందించిన కలెక్టర్‌ -దళిత యువకుల ఆత్మహత్యాయత్నానికి కారణమైన వీఆర్‌ఓ సిద్దిపేట, సెప్టెంబర్‌ 4 (జ‌నంసాక్షి):గణెళిష్‌ నిమజ్జనం రోజు సంచలనం కలిగించిన దళితయువకుల ఆత్మహత్యా …

అనుకున్న సమయానికంటే ముందే మిషన్‌ భగీరథ నీళ్లు

మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి మహబూబ్‌ నగర్‌,ఆగస్టు30 : అనుకున్న సమయానికంటే ముందే మిషన్‌ భగీరథ మంచి నీళ్లు ప్రజలకు అందించాలని అధికారులను మంత్రులు జూపల్లి కృష్ణారావు, …

బంగారు తెలంగాణ వైపు రాష్ట్రం అడుగులు-మంత్రి మహేందర్‌

సంగారెడ్డి/మేడ్చల్‌,ఆగస్టు30  : అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చేపట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్టాన్న్రి బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. …

రైతు కమిటీలతో సమగ్ర సర్వే

మెదక్‌,ఆగస్టు 30: సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, గ్రామాల వారీగా రైతుల భూములను సర్వే చేయించి హద్దులను నిర్ణయించనున్నట్లు నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి …

తెలంగాణ విత్తన భాండాగారమే సిఎం కెసిఆర్‌ లక్ష్యం

  సిద్దిపేట,ఆగస్ట్‌30:తెలంగాణ రాష్టాన్న్రి విత్తన బంఢాగారంగా మార్చాలనే ఉద్దేశంతో సాగులో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకరావడం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగా రెడ్డి అన్నారు. అప్పుల ఊబిలో …

భరోసా ఇవ్వని బాలల ఆరోగ్యరక్ష పథకం

మెదక్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): జిల్లాలో జవహర్‌ బాల ఆరోగ్యరక్ష కార్డులను పంపిణీ చేసినా కానీ ఎక్కడా పథకం అమలు కావడంలేదు. బాల్యానికి భరోసా ఇదేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో …

వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందే ఖాతాల్లో పెట్టుబడి

అన్ని రకాల చర్యాలు చేపడుతున్నామన్న కడియం శ్రీహరి సంగారెడ్డి,ఆగస్టు28  : రైతును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. …