జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఆదివారం రాత్రి నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ వైభవంగా కొనసాగింది. ఆశ్రమ …
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంసొలక్పల్లి గ్రామంలో అనారోగ్యంతో చనిపోయిన చాకలి మణెమ్మ అంత్యక్రియల కార్యక్రమాలకు 5,000 రూపాయల ఆర్థిక సహకారం అందించిన NMR అధినేత నీలం మధు …
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా నూతన సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు …
ఆపదలో ఉన్న పేద అభాగ్యులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతోగానో చేయూతను అందిస్తుందని జిల్లా పరిషత్ కోప్షన్ సభ్యుడు మన్సూర్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన శివ్వంపేటకు చెందిన …
:భారత రాజ్యాంగం భగవద్గీత లాంటిదని ప్రతి ఒక్కరు చదివి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్ …
రాజ్యంగం దేశ ప్రజలందరికీ పవిత్ర గ్రంథమని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పేర్కొన్నారు. ఇరిగేషన్ జిల్లా కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. …
రాష్ట్ర బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 55వ జన్మదిన వేడుకలను నంగునూరు మండల కేంద్రంలో బిఎస్పి మండల నాయకులు కార్యకర్తలు బుధవారం ఘనంగా నిర్వహించారు.సిద్దిపేట …