Main

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

 రాజ్యంగం దేశ ప్రజలందరికీ పవిత్ర గ్రంథమని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పేర్కొన్నారు. ఇరిగేషన్ జిల్లా కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. …

కూచన్ పల్లి చెక్ డ్యామ్ లో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మత్స్య సంపద పెంపకం లో భాగంగా హావేలి ఘనపూర్ మండలం కూచన్ పల్లి చెక్ డ్యామ్ లో సీఎం కేసీఆర్ …

ఘనంగా నిర్వహించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

రాష్ట్ర బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 55వ జన్మదిన వేడుకలను నంగునూరు మండల కేంద్రంలో బిఎస్పి మండల నాయకులు కార్యకర్తలు బుధవారం ఘనంగా నిర్వహించారు.సిద్దిపేట …

వాగ్వాదాల మధ్య కొనసాగిన పోడు భూముల గ్రామసభ..

గ్రామ సర్పంచ్ ఉమారాణి రాజ గౌడ్ జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రంలో పోడు భూముల గ్రామసభ తీవ్ర వాగ్వివాదం  మధ్య కొనసాగింది. రెండు రోజుల క్రితం …

శ్రీ.రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి జిన్నారం ఎంపీపీ 1,70,000 రూపాయలు గ్రానైట్ పనులకు విరాళం అందజేత

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం జంగంపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ .రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి కాంగ్రెస్ పార్టీ తరపున జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ …

అనాధలకు ఆసరగా ముందుంటున్న బొల్లారం మున్సిపాలిటీకి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు కే.జే.ఆర్.ఆనంద్

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడియా బొల్లారం మున్సిపాలిటీ చెందిన ప్రముఖ సంఘ సేవకుడు, సామాజికవేత్త, మానవతావాది, జిల్లా సీనియర్ బిజెపి నాయకుడు ఆనంద్ కృష్ణారెడ్డి అందరికీ …

ఇరుకు గదుల్లో గ్రామ పరిపాలన..

పాతవి శిథిలం,కొత్తవి ఇరుకు గదుల్లో కొనసాగింపు                                …

కెసిఆర్ ప్రభుత్వంలో చర్చిలకు ప్రత్యేక గుర్తింపు

అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ రేగోడు (జనం సాక్షి )నవంబర్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం లోనే చర్చిలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ప్రభుత్వం ద్వారా ప్రత్యేక …

పోడు భూముల గ్రామసభ…

గ్రామ సర్పంచ్ మంజుల సత్యనారాయణ గౌడ్ జనం సాక్షి/ కొల్చారం మండలం కొంగోడు గ్రామంలో పోడు భూముల సమస్య పరిష్కారం కోసం గ్రామ సభ నిర్వహించారు. ప్రభుత్వ …

ముత్తాయికోట గ్రామంలో సిద్దేశ్వర స్వామి కళ్యాణమహోత్సవం

:హావేలి ఘనపూర్ మండల పరిధిలోని ముత్తాయికోట గ్రామంలోని సిద్దేశ్వర స్వామి ఆలయాన్ని కుటుంభ సమేతంగా దర్శించుకున్న సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి …