Main

పోడు భూముల సమస్యపై గ్రామసభలో గందరగోళం.

ముడుపుల తోని ఎలా తీస్తున్న ఫారెస్ట్..?? అధికారులు పరారైన ఫారెస్ట్ అధికారులు..? జనం సాక్షి /కొల్చారం మండల కేంద్రంలో పోడు భూముల సమస్యపై గ్రామసభ నిర్వహించారు. తెలంగాణ …

చేగుంట మెదక్ రోడ్డుపై రైతుల ధర్నా

మండలంలోని ఎస్ కొండాపూర్ గ్రామ పరిధిలోని రెవెన్యూ ఫారెస్ట్ భూముల వివాదాలు పరిష్కరించాలని రైతులు చేగుంట మెదక్ రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు ధరణి చట్టం వచ్చినప్పటి నుండి …

బిజెపి భూత్ అధ్యక్షులు శ్రీశైలం కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి కౌన్సిలర్.

మండల పరిధిలోని కంచన్ పల్లి గ్రామం లో బిజెపి  బూత్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ వదిన కొద్ది రోజుల క్రితం చనిపోవడంతో  వారి కుటుంభాన్ని బీజేపీ కౌన్సిలర్ …

పల్లెపల్లిన ముదిరాజ్ జెండా ఆవిష్కరణ

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని నేరేడు గుంట గ్రామంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నేర డి గుంట గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో …

పోడు భూముల పట్టాలివ్వడం చారిత్రాత్మక నిర్ణయం

టిఆర్ఎస్ ముత్యం గారి సంతోష్ కుమార్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీహరి సొసైటీ చైర్మన్ చిన్నారపు ప్రభాకర్ జనం సాక్షి/ కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో పోడు …

*పచ్చదనం పరిశుభ్రతే లక్ష్యం

చందాపూర్ లో మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ* తొగుట.జనంసాక్షి, నవంబర్.19, శనివారం- పచ్చదనం పరిశుభ్రతే లక్ష్యం గా సీఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని మండల టిఆర్ఎస్ …

విద్యుత్ షాక్ తో గేదె మృతి

మండలంలోని దాతర్ పల్లి గ్రామానికి చెందిన చింతల శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన  గేద (బర్రె) విద్యుత్ చనిపోయింది విద్యుత్ షాక్ తో చనిపోవడం వల్ల 90000 …

ప్రపంచ వ్యక్తిగత మరుగుదొడ్ల దినోత్సవం ర్యాలీ

వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించిన  మనోహరాబాద్ మండలం జిల్లాలో ముందుందని మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీత రవి పేర్కొన్నారు మండలంలోని కాల్ లోకల్ గ్రామంలో ప్రపంచ వ్యక్తిగత మరుగుదొడ్ల …

ప్రతి ఒక్కరు మరుగుదొడ్లువాడాలి తూప్రాన్

ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు వాడాలని జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రేణు కుమార్ పేర్కొన్నారు మండలంలోని గౌతజి గూడ గ్రామంలో ప్రపంచ వ్యక్తిగత మరుగుదొడ్ల దినోత్సవం …

పోడు భూములపై గ్రామసభ

మూడు భూములలో ఎవరు ఎన్ని ఎకరాలలో కబ్జాలో ఉన్నారు వివరాలు సేకరించామని వారికి పట్టా సర్టిఫికెట్లు జారీ చేసి ఆలోచన ప్రభుత్వ పరిచయనాలను ఉందని డిఎల్పిఓ శ్రీనివాసరావు …

తాజావార్తలు