రంగారెడ్డి

మానవత్వాన్ని చాటుతున్న కెఎస్ఆర్ ట్రస్ట్

అంత్యక్రియలకు తక్షణ అవసరాల  నిమిత్తం 5,000/-  రూపాయలు ఆర్థిక సాయం అందించిన కెఎస్అర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరమ్మ గారు* దోమ న్యూస్ జనం సాక్షి. జిల్లా దోమ …

గురుపౌర్ణమి ఉత్సవాలకు ముస్తాబవుతున్న సాయినాథ్ మందిరము

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూలై 11(జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లోని ఖానాపూర్ వద్ద కొలువైయున్న సద్గురు సాయినాథ్ ఎకశిల మందిరము నందు 12,13,14 తేదీలలో గురుపౌర్ణమి …

అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేసిన కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి

జూలై 11(జనం సాక్షి): వికారాబాద్ జిల్లా కుల్కచర్ల  మండలంలోని సాల్వీడ్ గ్రామంలో చాకలి కిష్టయ్య అనారోగ్యం కారణంగా సోమవారం ఉదయం మృతి చెందారు.ఈ విషయాన్ని తెలుసుకున్న కేఎస్ఆర్ …

నేటి నుంచి మూడు రోజులపాటు ఏకశిలా సాయి మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై 11 (జనంసాక్షి):- నేటి నుంచి ఈ మూడురోజులపాటు గురు పౌర్ణమి  ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ నిర్వాహకులు మడుపు శ్రీరమ్య వేణుగోపాలరావు సోమవారం పేర్కొన్నారు. నియోజకవర్గ …

వరదలపై సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్ష

జిల్లాల్లో పరిస్థితులపై అధికారులతో ఆరా అవసరమైన చోట తక్షణ చర్యలకు ఆదేశాలు లోతట్టు ప్రాంతాలను అప్రమతం చేయాలని దేశాలు భారీ వర్షాలనేపథ్యంలో పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ …

కెసిఆర్‌ అవినీతిని కప్పిపుచ్చుకునే యత్నం

తాగుబోతుల రాష్ట్రంగా మారిన తెలంగాణ: లక్ష్మణ్‌ హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి :): తాను రాజ్యసభకు ఎన్నికైతే సీఎం కేసీఆర్‌కు ఎందుకు ఈర్శ్య అని ఎంపి, బీజేపీ నేత లక్ష్మణ్‌ …

యూనివర్సిటీ పరిధిల్లో పరీక్షలు వాయిదా

అన్నిరకాల పరీక్షలను వాయిదా వేసిన అధికారులు హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి ): భారీ వర్షాలతో సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో ఓయూ పరిధిలో సోమ, మంగళ, బుధవారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను …

ఉస్మాన్‌ సాగర్‌కు వరదపోటు

రెండు గేట్లు ఎత్తి మూసికి విడుదల హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి ): ఉస్మాన్‌ సాగర్‌ జలాశయంలోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఉస్మాన్‌ సాగర్‌కు 300 క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తోంది. ఉస్మాన్‌ …

మందకొడిగా పన్ను వసూళ్లు

మందకొడిగా పన్ను వసూళ్లు బకాయిలు రాబట్టడంలో కష్టాలు హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి ): కరోనా తదనంతరం కూడా పరిస్తితిలో మార్పు కానరావడం లేదు. దీంతో ఇంటిపన్నుల వసూళ్లు మందగించాయి. …

ప్రణాళికా బద్దంగా గ్రామాల అభివృద్ది

ప్రణాళికా బద్దంగా గ్రామాల అభివృద్ది పారిశద్ధ్యం, పచ్చదనానికి ప్రత్యేక శ్రద్ద పాలనా సంస్కరణలతో అభివృద్దికి బాటలు హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి): తెలంగాణలో చేపట్టిన పల్లెపట్టణ ప్రగతి కార్యక్రమాలతో మంచి …