రంగారెడ్డి

కెసిఆర్‌ అవినీతిని కప్పిపుచ్చుకునే యత్నం

తాగుబోతుల రాష్ట్రంగా మారిన తెలంగాణ: లక్ష్మణ్‌ హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి :): తాను రాజ్యసభకు ఎన్నికైతే సీఎం కేసీఆర్‌కు ఎందుకు ఈర్శ్య అని ఎంపి, బీజేపీ నేత లక్ష్మణ్‌ …

యూనివర్సిటీ పరిధిల్లో పరీక్షలు వాయిదా

అన్నిరకాల పరీక్షలను వాయిదా వేసిన అధికారులు హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి ): భారీ వర్షాలతో సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో ఓయూ పరిధిలో సోమ, మంగళ, బుధవారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను …

ఉస్మాన్‌ సాగర్‌కు వరదపోటు

రెండు గేట్లు ఎత్తి మూసికి విడుదల హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి ): ఉస్మాన్‌ సాగర్‌ జలాశయంలోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఉస్మాన్‌ సాగర్‌కు 300 క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తోంది. ఉస్మాన్‌ …

మందకొడిగా పన్ను వసూళ్లు

మందకొడిగా పన్ను వసూళ్లు బకాయిలు రాబట్టడంలో కష్టాలు హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి ): కరోనా తదనంతరం కూడా పరిస్తితిలో మార్పు కానరావడం లేదు. దీంతో ఇంటిపన్నుల వసూళ్లు మందగించాయి. …

ప్రణాళికా బద్దంగా గ్రామాల అభివృద్ది

ప్రణాళికా బద్దంగా గ్రామాల అభివృద్ది పారిశద్ధ్యం, పచ్చదనానికి ప్రత్యేక శ్రద్ద పాలనా సంస్కరణలతో అభివృద్దికి బాటలు హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి): తెలంగాణలో చేపట్టిన పల్లెపట్టణ ప్రగతి కార్యక్రమాలతో మంచి …

ఓబిసి మోర్చా మండల కమిటీ ఎన్నిక

రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, జులై 09 (జనంసాక్షి):యాచారం మండల బిజెపి అధ్యక్షులు తాండ రవీందర్ ఆధ్వర్యంలో శనివారం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా.. ఓబిసి మోర్చా  మండల  …

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

అధికారులను అప్రమత్తంచేసిన సిఎం కెసిఆర్‌ 11ననిర్వహించనున్నరెవెన్యూ సదస్సు వాయిదా హైదరాబాద్‌,జూలై9( జనం సాక్షి):రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, …

భారీవర్షాలతో నగరంలో కంట్రోల్‌ రూమ ఏర్పాటు

హైదరాబాద్‌,జూలై9(జనం సాక్షి): హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌ను నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. …

తెలుగు రాష్టాల్ల్రో మరిన్ని వర్షాలు

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిచిన ఐఎండి హైదరాబాద్‌,జూలై9(జనం సాక్షి): రెండు తెలుగు రాష్టాల్ల్రో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, …

సంగారెడ్డి; బాధను భరించలేక అద్దాలు ద్వసం గాయాలు;

అత్నూర మండలం క్యాసారం గ్రామానికి చెందిన నాకోటి రమేష్ గురువారం సాయంత్రం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో సోదరుని కూతురు చనిపోయిందన్న బాధతో ఆసుపత్రి అద్దాలను తలతో బలంగా …