రంగారెడ్డి

113 వ మంగళవారం అన్నదాన కార్యక్రమం

జులై12(జనంసాక్షి) శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో , అన్నదానం. నిర్వహించారు.  ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. అన్నదానం చేయించిన వారు చిలుకూరు వాస్తవ్యులు …

బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలి

  మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి, రంగారెడ్డి మల్కిజ్ గూడా గ్రామం నుంచి వివిధ పార్టీల నుంచి వందమంది కాంగ్రెస్ లో చేరిక రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,జులై12(జనంసాక్షి):-యాచారం మండలం మల్కిజ్ …

ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చు కోవాలి.

దైవచింతనంలొనే మానసిక ప్రశాంతత. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు. తాండూరు జులై 12(జనంసాక్షి) ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని మున్సిపల్ వైస్ చైర్ …

ఘనంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు.

జిల్లా ప్రధానకార్యదర్శి యు.రమేశ్ కుమార్. జులై 12(జనంసాక్షి)కరీంనగర్ లో తన జన్మదిన సందర్భంగా గిరిజన పోడు భూముల గురించి రెండు గంటలు మౌనదీక్షలో కూర్చోవడం జరిగింది.అనంతరం వివిధ …

నీట మునిగిన పంటలను సందర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్.

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతో పంట నష్ట పరిహారం చెల్లించేందుకు కృషి. జులై 12(జనంసాక్షి)గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట …

మానవత్వాన్ని చాటుతున్న కెఎస్ఆర్ ట్రస్ట్

అంత్యక్రియలకు తక్షణ అవసరాల  నిమిత్తం 5,000/-  రూపాయలు ఆర్థిక సాయం అందించిన కెఎస్అర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరమ్మ గారు* దోమ న్యూస్ జనం సాక్షి. జిల్లా దోమ …

గురుపౌర్ణమి ఉత్సవాలకు ముస్తాబవుతున్న సాయినాథ్ మందిరము

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూలై 11(జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లోని ఖానాపూర్ వద్ద కొలువైయున్న సద్గురు సాయినాథ్ ఎకశిల మందిరము నందు 12,13,14 తేదీలలో గురుపౌర్ణమి …

అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేసిన కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి

జూలై 11(జనం సాక్షి): వికారాబాద్ జిల్లా కుల్కచర్ల  మండలంలోని సాల్వీడ్ గ్రామంలో చాకలి కిష్టయ్య అనారోగ్యం కారణంగా సోమవారం ఉదయం మృతి చెందారు.ఈ విషయాన్ని తెలుసుకున్న కేఎస్ఆర్ …

నేటి నుంచి మూడు రోజులపాటు ఏకశిలా సాయి మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై 11 (జనంసాక్షి):- నేటి నుంచి ఈ మూడురోజులపాటు గురు పౌర్ణమి  ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ నిర్వాహకులు మడుపు శ్రీరమ్య వేణుగోపాలరావు సోమవారం పేర్కొన్నారు. నియోజకవర్గ …

వరదలపై సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్ష

జిల్లాల్లో పరిస్థితులపై అధికారులతో ఆరా అవసరమైన చోట తక్షణ చర్యలకు ఆదేశాలు లోతట్టు ప్రాంతాలను అప్రమతం చేయాలని దేశాలు భారీ వర్షాలనేపథ్యంలో పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ …