రంగారెడ్డి

PNPS దోమ మండల అధ్యక్షులుగా అడ్వకేట్ పాలే పల్లి ప్రతాప్ గౌడ్*

న్యూస్ జనం సాక్షి వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో ని నియోజక వర్గ పరిరక్షణ సమితి దోమ మండల అధ్యక్షులుగా పాలేపల్లి ప్రతాప్ గారిని ఏకగ్రీవంగా …

మల్కీజుగుడ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై 13 (జనంసాక్షి):- తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవల్ని వినియోగించుకోవాలని యాచారం శాఖ బ్రాంచ్ మేనేజర్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణా గ్రామీణ బ్యాంకు యాచారం శాఖ …

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

బోడుప్పల్, పీర్జాదిగూడలో కిటకిటలాడిన ఆలయాలు – జనంసాక్షి గురుపౌర్ణమి పర్వదిన వేడుకలను పీర్జాదిగూడ, బోడుప్పల్ జంట నగరాల ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం బోడుప్పల్, …

లారీని వేగంగా ఢీకొన్న కారు

ముగ్గరు అక్కడిక్కడే మృతి వికారాబాద్‌,జూలై13(జనంసాక్షి :): వికారాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పూడూరులో ఉన్న స్టీల్‌ ఫ్యాక్టరీ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి …

దెబ్బతిన్న రోడ్లకు తక్షణ మరమ్మత్తులు

బాచారం వద్ద కల్వర్లు పనులను పరిశీలించిన మంత్రి సబిత వికారాబాద్‌,జూలై13(జనంసాక్షి :): వర్షాల వల్ల పాడైన రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులను …

పేద‌ల ఆరోగ్యానికి స‌ర్కారు భ‌రోసా.

మాజీ మంత్రి ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి. జులై 13(జనంసాక్షి) పేద‌ల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌తో తెలంగాణ స‌ర్కారు భ‌రోసా అందిస్తుంద‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా …

వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

*ఆల్ ఇండియ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ షఫి* దోమ న్యూస్ జనం సాక్షి.  దోమ మండల ప్రజలు గత మూడు నాలుగు …

ఊరూరా వాడవాడలా రామకోటి రచన

    బోథ్ (జనంసాక్షి) లోక కళ్యార్థం చేపట్టిన రామకోటి రచన కార్యక్రమం ఉరురా… వాడవాడలా సాగాలని శుభమస్తు ఆధ్యాత్మిక వేదిక అధ్యక్షులు నమలికొండ సంతోష్ కుమార్ శర్మ …

*వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*

వైస్ ఎంపిపి గుర్మిట్కల్ మల్లేషం. న్యూస్ జనం సాక్షి.  దోమ మండల ప్రజలకు విజ్ఞప్తి గత మూడు నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు …

దైవచింతనతే నే మానసిక ప్రశాంతత

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు…..దైవచింతన తోనే మానవ జన్మ సార్థకం అవుతుందని తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. బుధవారం గురు …