రంగారెడ్డి

మంత్రిని కలిసిన పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్

– జనంసాక్షి రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి అమెరికా పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకుని స్వదేశానికి విచ్చేసిన సందర్బంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ …

బోనాలకు “పీర్జాదిగూడ” ముస్తాబు

జులై 24న అంగరంగ వైభవంగా జాతర అన్ని ఏర్పాట్లు చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ జనంసాక్షి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక బోనాల జాతరకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ …

మంత్రిని సన్మానించిన కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి

– జనంసాక్షి విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొని స్వరాష్ట్రానికి చేరుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని పీర్జాదిగూడ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి …

మహనీయులు చూపిన సన్మార్గంలో నడుచుకోవాలి.

జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్. తాండూరు జులై 14(జనంసాక్షి)మహనీయులు చూపిన సన్మార్గంలో నడుచుకుం దామని వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ …

నా దృష్టిలో మొట్ట మొదటి గురువులు తల్లిదండ్రులు.

బాలాజీ నర్సింగ్ హోం వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్. జులై 14(జనంసాక్షి) మనిషి పుట్టి నప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతిక్షణంలోనూ అతను ఏదో కొత్త …

PNPS దోమ మండల అధ్యక్షులుగా అడ్వకేట్ పాలే పల్లి ప్రతాప్ గౌడ్*

న్యూస్ జనం సాక్షి వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో ని నియోజక వర్గ పరిరక్షణ సమితి దోమ మండల అధ్యక్షులుగా పాలేపల్లి ప్రతాప్ గారిని ఏకగ్రీవంగా …

మల్కీజుగుడ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై 13 (జనంసాక్షి):- తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవల్ని వినియోగించుకోవాలని యాచారం శాఖ బ్రాంచ్ మేనేజర్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణా గ్రామీణ బ్యాంకు యాచారం శాఖ …

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

బోడుప్పల్, పీర్జాదిగూడలో కిటకిటలాడిన ఆలయాలు – జనంసాక్షి గురుపౌర్ణమి పర్వదిన వేడుకలను పీర్జాదిగూడ, బోడుప్పల్ జంట నగరాల ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం బోడుప్పల్, …

లారీని వేగంగా ఢీకొన్న కారు

ముగ్గరు అక్కడిక్కడే మృతి వికారాబాద్‌,జూలై13(జనంసాక్షి :): వికారాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పూడూరులో ఉన్న స్టీల్‌ ఫ్యాక్టరీ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి …

దెబ్బతిన్న రోడ్లకు తక్షణ మరమ్మత్తులు

బాచారం వద్ద కల్వర్లు పనులను పరిశీలించిన మంత్రి సబిత వికారాబాద్‌,జూలై13(జనంసాక్షి :): వర్షాల వల్ల పాడైన రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులను …