రంగారెడ్డి

నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ స్కూల్స్..

పుస్తకాలు, స్టేషనరీ పీర్లతో లక్షల్లో వసూళ్ళు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో స్టేషనరీ దందా..ప్ర‌భుత్వ నిబంధ‌నలకు తూట్లు. చోద్యం చూస్తూన్న విద్యా శాఖ అధికారులు.   రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,జూలై08(జనంసాక్ష) …

ఐఎఫ్‌ఎస్‌కు తొలి ప్రయత్నంలోనే ఎంపిక

86వ ర్యాంక్‌ సాధించిన కాసర్ల రాజుకు అభినందన లక్ష ప్రోత్సాహకం అందించిన మంత్రులు హైదరాబాద్‌,జూలై8(జనం సాక్షి):తొలి ప్రయత్నంలోనే ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఐఎఫ్‌ఎస్‌లో ఆలిండియా 86వ ర్యాంకు …

గ్యాస్‌ ధరలపై రెండోరోజూ టిఆర్‌ఎస్‌ ఆందోళన

హైదరాబాద్‌,జూలై8( జనం సాక్షి): కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ ధరలపై ప్రజలు భగ్గుమంటున్నారు. నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యుడి పొట్టగొడుతున్న బీజేపీ పార్టీ, ప్రధాని మోదీపై జనం …

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో క్రెడిట్‌ కార్డులు ఖాళీ

రికవరీ ఏజెంట్ల వేధింపులతో యువకుడు ఆత్మహత్య హైదరాబాద్‌,జూలై8(జనం సాక్షి): రాజేంద్రనగర్‌ అత్తాపూర్‌ లో యువకుడు ఆత్మహత్య కలకలం రేపుతోంది. క్రెడిట్‌ కార్డు రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేక …

రాహుల్‌ను ప్రధానిని చేయడమే వైఎస్‌కు నివాళి

హైదరాబాద్‌లో వైఎస్‌ స్మృతివనం ఏర్పాటు చేయాలి వైఎస్‌ బాటలోనే ముందుకు సాగుతున్న తెలంగాణకాంగ్రెస్‌ వైఎస్‌ విగ్రహం వద్ద నివాళి అర్పించిన రేవంత్‌ తదితరులు హైదరాబాద్‌,జూలై8(జనంసాక్షి  ): రాహుల్‌ గాంధీని …

పుస్తకాలు , పెన్నుల పంపిణి హర్షణీయం – పన్నాల నాచారం

(జనంసాక్షి): మల్లాపూర్ డివిజన్ లోని వాకింగ్ డీర్స్ వాకర్స్ ఆధ్వర్యంలో మల్లాపూర్ జిల్లా ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థిని ,విద్యార్థులకు పుస్తకాలు , పెన్నులను …

సంక్షేమ హాస్టళ్ళలో ఖాళీల భర్తీకి కృషి..

..దోమ సర్పంచ్ కె. రాజిరెడ్డి* *దోమ.న్యూస్ జనం సాక్షి. దోమ మండలకేంద్రంలోని బీసీ ఎస్సి సంక్షేమ హాస్టళ్ళలో ఖాళిల బర్టీకి చెర్యల కోసం దోమ మండల సర్పంచుల …

” ఇదేనా బంగారు శేరిలింగంపల్లి … మసరుతున్న సమస్యలపై కసురుతున్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి”

శేరిలింగంప‌ల్లి, జూన్ 07( జనంసాక్షి): ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నోరు తెరిస్తే బంగారు తెలంగాణ అని ఊకడంపుడి ఉపన్యాసాలు దంచికొట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి …

మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని కాపాడుదాం

– డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి కుల్కచర్ల,జూలై 7(జనం సాక్షి): మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని కాపాడుదామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి …

గత మూడు రోజుల క్రితం క్వారీలో జారిపడిన బాలుడు ఆచూకీలబ్యం

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుముల్ నర్వ గ్రామ పరిధిలో గత మూడు రోజుల క్రితం సోమవారం నాడు వెంకటేశ్వర గుడి ఆలయం వెనుక క్వారీ లో …