రంగారెడ్డి

ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

ఝరాసంగం ఆగస్టు 19 (జనంసాక్షి ) ఆజాదిక అమృత్ మహోత్సవం సంబరాలలో భాగంగా మండల కేంద్రం లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏ పి డి జయదేవ్ అధ్వర్యంలో …

ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

టేకులపల్లి, ఆగస్టు 19( జనం సాక్షి ): శ్రీ కృష్ణాష్టమి సందర్బంగా మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని టేకులపల్లి …

ఆర్ కె ఫిట్ నెస్ జిమ్ ను ప్రారంభించిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మోమిన్ పేట ఆగస్టు 19 (జనం సాక్షి) వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మార్పుల సంబంధించి ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో ఉపయోగకర మనీ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ …

గ్రామకంఠం భూములపై ప్రజాభిప్రాయ సేకరణ

ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్ తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 19:: గ్రామ కంఠంలో కల భూముల కు ఏ విధమైన యాజమాన్య హక్కులు కల్పించాలో …

బాన్సువాడాలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం..

బాన్సువాడ, ఆగస్టు 19 (జనంసాక్షి): ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని శుక్రవారం పట్టణంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో బాన్సువాడ ఫోటోగ్రఫీ యూనియన్ ఆధ్వర్యంలో  ఫోటోగ్రఫీ సృష్టికర్త అయిన  …

*బన్నప్ప కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ.*

పెద్దేముల్ ఆగస్టు 19 (జనం సాక్షి)  పెద్దేముల్ మండల పరిధిలోని ఇందూరు గ్రామంలో బుధవారం నాడు టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు సాంబూర్ బన్నప్ప అకాల మరణం చెందాడు.అట్టి …

ఆ ముగ్గురు, ఓ బాలిక

ఒక స్వచ్ఛంద సంస్థ … రుద్రుర్ (జనంసాక్షి): రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన కోటగిరి లింగవ్వ మనవరాలు సాత్విక తల్లితండ్రులు చిన్న వయసులోనే చనిపోవడంతో ఆ అమ్మాయి …

ఆ ముగ్గురు, ఓ బాలిక

ఒక  స్వచ్ఛంద సంస్థ … రుద్రుర్ (జనంసాక్షి): రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన  కోటగిరి లింగవ్వ మనవరాలు సాత్విక తల్లితండ్రులు చిన్న వయసులోనే చనిపోవడంతో  ఆ అమ్మాయి  …

పంటల నమోదు ప్రక్రియను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు

టేకులపల్లి ,ఆగస్టు 18( జనం సాక్షి) : రైతులు వేసే ప్రతి పంటను నమోదు ప్రక్రియ చేపట్టాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు చేయడంతో మండల వ్యవసాయ అధికారి …

పేదల సంక్షేమం కోసం అభివృద్ధి సంక్షేమ పథకాలు

ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు గుడిహత్నూర్: ఆగస్టు (18 జనం సాక్షి)పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మీ వరం లాంటిదని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్  అన్నారు గురువారం …