రంగారెడ్డి

వాలీబాల్ కిట్లు ఎస్సై అందజేత

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండల కేంద్రంలోని క్రీడాకారులకు ఎస్సై రామచంద్రమ్ గౌడ్ వాలీబాల్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెలలో జిల్లా …

నివాళులు అర్పించిన టిపిసిసి నాయకులు సుజిత్ రావు

ఇబ్రహీంపట్నం ,ఆగష్టు 17 ,(జనం సాక్షి ) ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు , కాంట్రాక్టర్ కూన గోవర్ధన్ తల్లి సత్తమ్మ ఇటీవలే …

విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసిన విద్య కమిటీ చైర్మన్ చంద్రశేఖర్

ముస్తాబాద్ ఆగస్టు 17 జనం సాక్షి ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం అందించిన విద్య కమిటీ చైర్మన్ కొల్లూరు చంద్రశేఖర్ …

*గృహప్రవేశం లో పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి*

పెద్దేముల్ ఆగస్టు 17 (జనం సాక్షి) పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో బుధవారం నాడు యాలటి రాములు నూతనంగా నిర్మించిన గృహప్రవేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా …

మండల కమిటీ ఎన్నుకున్న లక్నవరం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్.

ములుగు జిల్లా గోవిందరావుపేట ఆగస్టు 17(జనం సాక్షి):- బుధవారం గోవిందరావుపేట మండలం లక్నవరం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జింకల పార్కు వద్ద మండల కమిటీ ఎన్నుకోవడం కోసం …

సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో శ్రామిక రాజ్యం కోసం పోరాడుదాo

కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు బావండ్లపల్లి బాలరాజు  రామన్నపేట ఆగస్టు 18 (జనం సాక్షి)  సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో శ్రామికరాజ్యం కోసం …

పేదింటి కుటుంబాలకు సీఎం అండగా.

పెద్దవంగర ఆగస్టు  17(జనం సాక్షి )పెదల ఆరోగ్య ఖర్చులను సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఇస్తున్న ఘనత ముఖ్య మంత్రి కెసిఆర్ దేనని ఈదురు అయిలయ్య మండల …

యాకాంతం గౌడ్ కు రాష్ట్రస్థాయి అప్రిసియేషన్ అవార్డు

కేసముద్రం ఆగస్టు 17 జనం సాక్షి  / 2021 – 2022 సవత్సరంలో  మహబూబాబాద్ జిల్లాలో అధికంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినందుకు రాష్ట్రస్థాయిలో గవర్నర్ ఆధ్వర్యంలో …

స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం

పినపాక నియోజకవర్గం ఆగష్టు 17 (జనం సాక్షి):75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో  వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం డిఎంహెచ్ ఓ …

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

దేవాలయాలు శక్తి కేంద్రాలు -ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి  పేర్కొన్నారు. …