రంగారెడ్డి

సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో శ్రామిక రాజ్యం కోసం పోరాడుదాo

కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు బావండ్లపల్లి బాలరాజు  రామన్నపేట ఆగస్టు 18 (జనం సాక్షి)  సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో శ్రామికరాజ్యం కోసం …

పేదింటి కుటుంబాలకు సీఎం అండగా.

పెద్దవంగర ఆగస్టు  17(జనం సాక్షి )పెదల ఆరోగ్య ఖర్చులను సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఇస్తున్న ఘనత ముఖ్య మంత్రి కెసిఆర్ దేనని ఈదురు అయిలయ్య మండల …

యాకాంతం గౌడ్ కు రాష్ట్రస్థాయి అప్రిసియేషన్ అవార్డు

కేసముద్రం ఆగస్టు 17 జనం సాక్షి  / 2021 – 2022 సవత్సరంలో  మహబూబాబాద్ జిల్లాలో అధికంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినందుకు రాష్ట్రస్థాయిలో గవర్నర్ ఆధ్వర్యంలో …

స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం

పినపాక నియోజకవర్గం ఆగష్టు 17 (జనం సాక్షి):75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో  వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం డిఎంహెచ్ ఓ …

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

దేవాలయాలు శక్తి కేంద్రాలు -ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి  పేర్కొన్నారు. …

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త ప్రవీణ్ రిమాండ్….

జనంసాక్షి/ చిగురుమామిడి – ఆగష్టు 17: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కనకం శిరీష 30 సంవత్సరాలు అనే మహిళను భర్త కనకం …

విద్యార్థి విద్యార్థులకు చిత్రీకరణ పోటీ

బషీరాబాద్ ఆగస్టు 17, (జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజున 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల భాగంగా బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్ బషీరాబాద్ లో …

తడి పొడి చెత్త శక్రీగేషన్ చూస్తున్న సర్పంచ్ రాజిరెడ్డి

దోమ న్యూస్ జనం సాక్షి. తడి పొడి చెత్త సేకరణ బాధ్యతగా  గుర్తించాలి…  తడి పొడి చెత్త సేకరణ వంద శాతం నమోదు కావాల్సిందే అని దోమ …

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి ఫీల్డ్ అసిస్టెంట్లు రుణపడి ఉండాలి*

పోల్కంపల్లి ఎంపీటీసీ చెరుకూరి మంగ రవీందర్రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-ఉపాధి హామీ పతకం లో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి వీధుల్లో కి తీసుకోవడం చాలా గర్వకారణమని పోల్కంపల్లి ఎంపీటీసీ …

రక్తదానం ప్రాణదానంతో సమానం

మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- వజ్రోత్సవాలలో భాగంగా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని  మున్సిపల్ చెర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు …