రంగారెడ్డి

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త ప్రవీణ్ రిమాండ్….

జనంసాక్షి/ చిగురుమామిడి – ఆగష్టు 17: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కనకం శిరీష 30 సంవత్సరాలు అనే మహిళను భర్త కనకం …

విద్యార్థి విద్యార్థులకు చిత్రీకరణ పోటీ

బషీరాబాద్ ఆగస్టు 17, (జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజున 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల భాగంగా బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్ బషీరాబాద్ లో …

తడి పొడి చెత్త శక్రీగేషన్ చూస్తున్న సర్పంచ్ రాజిరెడ్డి

దోమ న్యూస్ జనం సాక్షి. తడి పొడి చెత్త సేకరణ బాధ్యతగా  గుర్తించాలి…  తడి పొడి చెత్త సేకరణ వంద శాతం నమోదు కావాల్సిందే అని దోమ …

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి ఫీల్డ్ అసిస్టెంట్లు రుణపడి ఉండాలి*

పోల్కంపల్లి ఎంపీటీసీ చెరుకూరి మంగ రవీందర్రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-ఉపాధి హామీ పతకం లో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి వీధుల్లో కి తీసుకోవడం చాలా గర్వకారణమని పోల్కంపల్లి ఎంపీటీసీ …

రక్తదానం ప్రాణదానంతో సమానం

మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- వజ్రోత్సవాలలో భాగంగా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని  మున్సిపల్ చెర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు …

బెస్ట్ అవార్డు అందుకున్న ఎంపీడీఓకు సన్మానం.

నెరడిగొండఆగస్టు17(జనంసాక్షి): మండలంలో వివిధ ప్రభుత్వ శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న  అధికారులకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ చేతుల …

రక్త దాన శిబిరం

మిర్యాలగూడ. జనం సాక్షి స్వాతంత్ర్య భారత వజ్రోత్సవల్లో భాగంగా ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ …

:మండల కేంద్రంలో సామూహిక జాతీయ గీతాలాపన

ఝరాసంగం, ఆగష్టు 16(జనంసాక్షి) : భారత స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు నిండిన సందర్భంగా దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్న వజ్రోత్సవ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇందులో …

: ఉప్పొంగిన జాతీయ భావం ఎమ్మెల్యే మైనంపల్లి

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 16 దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవ పేరుతో సంబరాలు జరుపుకుంటున్నాం. ఇక స్వాతంత్ర్య …

విద్యార్థులకు బుక్స్ ,పెన్నులు, పెన్సిల్లు పంపిణి

టేకులపల్లి ,ఆగస్టు 16( జనం సాక్షి) : మండలంలోని కొప్పురాయి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆ గ్రామానికి చెందిన పుణ్య దంపతులైన …