రంగారెడ్డి

మొక్కలు నాటి సంరక్షించుకోవాలి: ఎంపీపీ గంగాధరి సంధ్య,జెడ్పిటిసి రణం జ్యోతి.

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటి పై జాతీయ జెండా రెపరెపలాడాలని దౌల్తాబాద్ ఎంపిపి గంగాదరి సంద్య, జెడ్పీటీసీ రణం జ్యోతి లు పేర్కొన్నారు. బుదవారం ఎంపిడివో …

స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మొక్కలు నాటారు

ముఖ్యఅతిథిగా ఎస్సై రమేష్ బాబు కేసముద్రం ఆగస్టు 10 జనం సాక్షి /75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా బుధవారం ఇనుగుర్తి గ్రామంలో వజ్రోత్సవ వన మహోత్సవ …

మణుగూరు పట్టణంలో 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన పినపాక నియోజకవర్గం

ఆగష్టు 10 (జనం సాక్షి): భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా బుధవారం మణుగూరు పట్టణంలో వంద మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన ను సి ఐ …

75మీటర్ల మువ్వన్నెల జాతీయజెండాతో తీరంగా ర్యాలీ.

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి,ప్రతి ఇంటా స్వాతంత్ర స్ఫూర్తి రగలాలి. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు. తాండూరు అగస్టు 10(జనంసాక్షి)అఖండ భారతావనికి …

ఇనుగుర్తిలో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ…

సర్పంచ్ దార్ల రామ్మూర్తి ఆధ్వర్యంలో   కేసముద్రం ఆగస్టు 9 జనం సాక్షి / 75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని మండలంలోని ఇనుగుర్తి …

ఓపెన్ టెన్త్ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం….

కేసముద్రం ఆగస్టు 10 జనం సాక్షి / 2022 – 23 విద్యాసంవత్సరానికి గాను తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్,ఇంటర్ అడ్మిషన్స్ ప్రారంభమైనవని …

పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

చౌడాపూర్, ఆగస్టు 10( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని మరికల్ గ్రామంలో వాన కాలంలో వేసిన పంటలను ఏ డి ఏ …

ప్రతి ఒక్కరు తమ ఇండ్లపై జాతీయ జెండా ఎగురవేయాలి.

11వ వార్డ్  కౌన్సిలర్ నీరజ బల్ రెడ్డి. తాండూరు అగస్టు 10(జనంసాక్షి)ఆజాద్ కా అమృత్ మహోత్సవ్  కార్యక్రమంలో భాగంగా సాయిపూర్ 11వ వార్డ్ లో బుధవారం ఇంటింటికి …

ఎంపీ మాలోత్ కవిత పరామర్శ

కేసముద్రం ఆగస్టు 10 జనం సాక్షి / మండలంలోని దన్నసరి గ్రామానికి చెందిన గోపాల మల్లారెడ్డి కుమారుడు గోపాల శ్రీకాంత్ రెడ్డి ఇటీవల మృతి చెందగా విషయం …

పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలి.

మల్లాపూర్, (జనం సాక్షి) ఆగస్టు:10 మండలంలోని వేంపల్లి వెంకట్రావు పేట గ్రామాలలో బుధవారం రోజున వ్యవసాయ అధికారిని లావణ్య మాట్లాడుతూ ఆన్లైన్ పంట నమోదులను పరిశీలించి . …