రంగారెడ్డి
మండలస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక
జనంసాక్షి -తెల్కపల్లి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని పెద్దూరు గ్రామపంచాయతీ సెక్రటరీ A సందీప్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు .వివరాలోకి వెళితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్బంగా గ్రామస్థాయిలో వాలీబాల్ , కబడ్డీ , ఖోఖో , లాంగ్ జంప్ , టగ్ ఆఫ్ వార్ , పోటీలునిర్వహించామన్నారు . ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను మండల స్థాయి పోటీలకు ఎంపిక చేశామని ఆయన తెలిపారు. ఆటలు ఆడటం వలన ఆరోగ్యంగా ఉండొచ్చని సర్పంచ్ శైలజా రెడ్డి తెలిపారు .కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శైలజా రెడ్డి , ఎంపీటీసీ లింగమయ్య , వార్డు సభ్యులు ,పంచాయతీ సెక్రటరీ , క్రీడాకారులు ,గ్రామస్థులు , యువకులు పాల్గొన్నారు
తాజావార్తలు
- విస్తరిస్తున్న డ్రోన్ సేద్యం
- ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
- త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన
- నార్కట్పల్లిలో పోలీస్ కుటుంబాల ధర్నా
- తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
- అమరావతి డ్రోన్ సమ్మిట్కు విస్తృత ఏర్పాట్లు
- బంగాళాఖాతంలో ‘దానా’ తుపాను… అలజడి
- తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
- వారికి అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు
- హిమాయత్ సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ కలకలం..
- మరిన్ని వార్తలు