రంగారెడ్డి

స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

చేవెళ్ల ఆగస్టు 12 (జనంసాక్షి) చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేజీబీవీ పాఠశాల విద్యార్థినిల మధ్యలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కార్యక్రమంలో  భాగంగా జాతీయ …

అంగన్వాడీ సెంటర్ లో ఘనంగా రక్షభందన్ వేడుకలు

గరిడేపల్లి, ఆగస్టు 12 (జనం సాక్షి): అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్లు అనుబంధానికి ఆప్యాయతలకు నిదర్శనం రక్షాబంధన్ అని అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ అన్నారు.మండలంలోని గానుగబండ …

టిఆర్ఎస్ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సంబరాలు

జూలూరుపాడు, ఆగష్టు 12, జనంసాక్షి: వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ, ఎంపిపి లావుడియా సోనీ ఆధ్వర్యంలో శుక్రవారం రాఖీ …

*అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ వారి సేవలు శ్లాఘనీయం.*

కోదాడ, ఆగస్టు12(జనం సాక్షి) మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో మెయిన్ రోడ్డు పూర్తిగా ధ్వంసమవడంతో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రత్యేక చొరవతో  అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ …

నూతనంగా విధుల్లో చేరిన జూనియర్ అసిస్టెంట్

ఆగస్టు12,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో నూతనంగా జూనియర్ అసిస్టెంట్ డి. చెన్నయ్య విధుల్లో చేరారు.ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఇంతకు ముందు పరిగి …

మందిపల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా పల్లెగడ్డ శ్రీను ఎన్నిక

చౌడాపూర్, ఆగస్టు 12( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని మందిపల్ గ్రామంలో ముదిరాజుల ఐక్యత కోసం పరిగి ముదిరాజ్ సంఘాలు మరియు …

*మహిళాభ్యున్నతికి ప్రభుత్వం కృషి*

*ఆగస్టు 15 నుంచి జిల్లాలో  26 వేల‌ మందికి కొత్తగా సామాజిక పెన్షన్లు* సీయం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి రాఖీలు క‌ట్టిన మున్సిప‌ల్, ఐకేపీ, డీఆర్డీఏ మ‌హిళ ఉద్యోగులు, …

మండలస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

జనంసాక్షి -తెల్కపల్లి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు  ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని పెద్దూరు గ్రామపంచాయతీ సెక్రటరీ A సందీప్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు .వివరాలోకి వెళితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్బంగా గ్రామస్థాయిలో వాలీబాల్ , కబడ్డీ , ఖోఖో , లాంగ్ జంప్ , టగ్ ఆఫ్ వార్ , పోటీలునిర్వహించామన్నారు . ఇందులో ప్రతిభ కనబర్చిన  క్రీడాకారులను మండల స్థాయి పోటీలకు ఎంపిక చేశామని ఆయన తెలిపారు. ఆటలు  ఆడటం  వలన ఆరోగ్యంగా ఉండొచ్చని సర్పంచ్ శైలజా రెడ్డి  తెలిపారు .కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శైలజా రెడ్డి , ఎంపీటీసీ లింగమయ్య  , వార్డు సభ్యులు ,పంచాయతీ సెక్రటరీ , క్రీడాకారులు ,గ్రామస్థులు , యువకులు పాల్గొన్నారు

వజ్రోత్సవాల సందర్బంగా మండల, గ్రామ స్థాయిలో ర్యాలీలు

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 13వ తేదీన జిల్లా కేంద్రంలో ,మండల …

దోమ గ్రామపంచాయతీ లో రాఖీ ఉత్సవాలు

దోమ, జనం సాక్షి. దోమ మండల పరిధిలోని గొడుగోనిపల్లి గ్రామంలో ఇన్నాళ్ళు బియ్యం కోట లేక దోర్నాల్ పల్లి వెళ్లి ఇబ్బంది పడుతు తెచ్చుకునివారు..MLA మహేష్ రెడ్డి …