రంగారెడ్డి

మందిపల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా పల్లెగడ్డ శ్రీను ఎన్నిక

చౌడాపూర్, ఆగస్టు 12( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని మందిపల్ గ్రామంలో ముదిరాజుల ఐక్యత కోసం పరిగి ముదిరాజ్ సంఘాలు మరియు …

*మహిళాభ్యున్నతికి ప్రభుత్వం కృషి*

*ఆగస్టు 15 నుంచి జిల్లాలో  26 వేల‌ మందికి కొత్తగా సామాజిక పెన్షన్లు* సీయం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి రాఖీలు క‌ట్టిన మున్సిప‌ల్, ఐకేపీ, డీఆర్డీఏ మ‌హిళ ఉద్యోగులు, …

మండలస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

జనంసాక్షి -తెల్కపల్లి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు  ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని పెద్దూరు గ్రామపంచాయతీ సెక్రటరీ A సందీప్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు .వివరాలోకి వెళితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్బంగా గ్రామస్థాయిలో వాలీబాల్ , కబడ్డీ , ఖోఖో , లాంగ్ జంప్ , టగ్ ఆఫ్ వార్ , పోటీలునిర్వహించామన్నారు . ఇందులో ప్రతిభ కనబర్చిన  క్రీడాకారులను మండల స్థాయి పోటీలకు ఎంపిక చేశామని ఆయన తెలిపారు. ఆటలు  ఆడటం  వలన ఆరోగ్యంగా ఉండొచ్చని సర్పంచ్ శైలజా రెడ్డి  తెలిపారు .కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శైలజా రెడ్డి , ఎంపీటీసీ లింగమయ్య  , వార్డు సభ్యులు ,పంచాయతీ సెక్రటరీ , క్రీడాకారులు ,గ్రామస్థులు , యువకులు పాల్గొన్నారు

వజ్రోత్సవాల సందర్బంగా మండల, గ్రామ స్థాయిలో ర్యాలీలు

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 13వ తేదీన జిల్లా కేంద్రంలో ,మండల …

దోమ గ్రామపంచాయతీ లో రాఖీ ఉత్సవాలు

దోమ, జనం సాక్షి. దోమ మండల పరిధిలోని గొడుగోనిపల్లి గ్రామంలో ఇన్నాళ్ళు బియ్యం కోట లేక దోర్నాల్ పల్లి వెళ్లి ఇబ్బంది పడుతు తెచ్చుకునివారు..MLA మహేష్ రెడ్డి …

*టైం ప్లే‌ పాఠశాల లో‌ విద్యార్థులకు మొక్కలు పంపిణీ*

మేడిపల్లి జనం సాక్షి: రాఖీ పండగను పురస్కరించుకొని బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ లోని చెంగిచర్ల పరిధిలో క్రాంతి కాలనీ రోడ్ నెంబర్ నాలుగు లో కిడ్స్ టైం …

మొదటి రోజు జోరుగా ఆజాదికి గౌర‌వ్‌యాత్ర‌..

చేవెళ్ల ఆగస్టు 11 (జనంసాక్షి) చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న మొయినాబాద్ మండ‌లంలో టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షాబాద్ దర్శన్ గారి ఆధ్వర్యంలో 15 …

జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న

ఎంపీపీ సుకన్య,  జడ్పిటిసి జంగమ్మ రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి): -75వ భారత స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా గురువారం యాచారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొప్పు సుకన్య భాష, …

పేద ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే

సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి కేసముద్రం ఆగస్టు 11 జనం సాక్షి / గురువారం మండల కేంద్రంలో సిపిఐ కార్యాలయం(ధర్మన్న భవన్)ను సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి …

ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం హర్షనీయం

ఎంపీపీ ఓలం చంద్రమోహన్ కేసముద్రం ఆగస్టు 11 జనం సాక్షి / గతంలో పనిచేసిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరుగు విధుల్లోకి తీసుకోవడం పట్ల …