రంగారెడ్డి

ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

సహకార సంఘం డైరెక్టర్ మక్కపల్లి స్వరూప రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూలై  (జనంసాక్షి):- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన  పథకాల ను సద్వినియోగం చేసుకోవాలని కోఆపరేటివ్ …

తెరాస ప్రభుత్వ పాలనతో అన్ని వర్గాల్లో అసంతృప్తి మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశర్ రెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై 26 (జనంసాక్షి): మండల బిజెపి అధ్యక్షులు తాండ్ర రవీందర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న  ప్రజాగోస బిజెపి భరోసా యాత్రలో భాగంగా మంగళవారం రెండోరోజు మండల పరిధిలోని …

*పొంగి పొర్లుతున్న వాగులు*

పెద్దేముల్ జూలై 26 (జనంసాక్షి) పెద్దేముల్ మండలంలో గత రెండు రోజులుగా కురిస్తున్న వర్షాలకు గాజీపూర్ వాగు బ్రిడ్జి పై నుండి నీరు ప్రవహించడంతో మంగళవారం ఉదయం …

రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి

– వ్యవసాయ విస్తరణ అధికారి బాబు కుల్కచర్ల, జులై 26(జనం సాక్షి): రైతులు కొత్తగా జూన్ 22 వరకు పాస్ పుస్తకం వచ్చిన రైతులు రైతు భీమా …

తెలంగాణ ఇచ్చిన సోనియాకు మద్దతు

కాంగ్రెస్‌ సభలో మాట్లాడిని గద్దర్‌ హైదరాబాద్‌: భౌగోళిక తెలంగాణ రావడంలో సోనియా గాంధీ పాత్ర గొప్పది అని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. గాంధీ భవన్‌లో జరుగుతున్న సత్యాగ్రహ …

పశువుకలు మందులు అందుబాటులో ఉంచాలి

మంత్రి శ్రీనివాసయాదవ్‌ హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలోని అన్ని పశువైద్య శాలల్లో జీవాలకు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని …

ఉమెన్‌ హ్యాండ్‌ బాల్‌ టీమ్‌ ప్లేయర్‌గా ఎంపికైన మడావి కరీనా

సత్కరించి అభినందించిన మంత్రి సత్యవతి హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): ఐహెచ్‌ఎఫ్‌ మహిళల యూత్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనేందుకు నేషనల్‌ యూత్‌ ఉమెన్‌ హ్యాండ్‌ బాల్‌ టీమ్‌ ప్లేయర్‌గా ఎంపికైన …

నేచుర్‌క్యూర్‌ ఆస్పత్రి అభివృద్దికి కృషి

నేచురోపతిపై సవిూక్షలో మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): అవిూర్‌పేటలోని గాంధీ నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు స్పష్టం …

వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

అధికారులను ఆదేశించిన సిఎస్‌ సోమేశ్‌ హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అంటువ్యాధులు …

ఉస్మానియాలో విద్యార్థుల బంద్‌

హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి):ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్‌ కొనసాగుతోంది. పీహెచ్‌ డీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి నేతలు ఆందోళనకు దిగారు. పాత పద్ధతిలోనే …