రంగారెడ్డి

శాంతించిన మూసీ నది

జంటజలాశయాలకు తగ్గినవరద ఊపిరి పీల్చుకున్న మూసీ పరివాహక ప్రజలు హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): హైదరాబాద్‌లో జంట జలాశయాలకు వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో పాటు, మూసీ ఉధృతి కూడా తగ్గింది. …

క్యాసినో వ్యవహారంలో ముగిసిన ఇడి విచారణ

విచారణకు రావాలంటూ చీకోటి, మాధవరెడ్డిలకు నోటీసులు హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ సోదాలు ముగిశాయి. విచారణకు రావాల్సిందిగా …

మాధవరెడ్డి కారుకు మల్లారెడ్డి స్టిక్కర్‌

దాంతో సంబంధం లేదన్న మంత్రి మల్లారెడ్డి ఎప్పుడో వాడి పడేశానని చెప్పిన మంత్రి హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): క్యాసినో వ్యవహారంలో ఈడీ నిర్వహించిన సోదాల్లో మాధవరెడ్డి కారుకు మంత్రి స్టిక్కర్‌ …

నాగారం అర్బన్‌ ఫారెస్ట్‌ ప్రారంభం

మొక్కలు నాటిన మంత్రులు ఇంద్రకరణ్‌, సబిత రంగారెడ్డి,జూలై28(జనంసాక్షి ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నాగారం అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. …

కెసిఆర్‌ వైఫల్యాలపైనే బిజెపి దృష్టి

ఎదురుదాడితో ముందుకు సాగుతున్న కమలం ప్రజాసంగ్రామంతో ప్రజలకు చేరువవుతున్న బండి హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): తెలంగాణలో కమలనాథుల బలం అనూహ్యంగా పెరగడానికి కెసిఆర్‌ వైఫల్యమే ప్రధాన కారణం. తన ఇష్టం …

ప్రతి ఒక్కరు బూస్టర్ డోసు వేసుకోవాలి

సర్పంచ్ ఉదయశ్రీ రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై (జనంసాక్షి):- యాచారం మండల పరిధిలోని నంది వనపర్తి గ్రామంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు …

రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన

బిజెపి జాతీయకార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి జుక్కల్, జూలై27,జనంసాక్షి, తెలంగాణా రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. …

కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంట

.. ఎంఎల్ఏ డాక్టర్ తాటికొండ రాజయ్య … రాజయ్య సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన మహిళలు స్టేషన్ ఘనపూర్, జూలై 27 , ( జనం సాక్షి) …

తెలంగాణలో బిజెపి అధికారమే లక్ష్యంగా,ప్రతి ఒక్కరు ఒక సైనికుడిల పని చేయాలి…. బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్

కోటగిరి జూలై 27 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మండల బీజేపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ముఖ్య అతిథిగా …

యాదగిరిగుట్ట నుంచి మూడో విడత పాదయాత్ర

బిజెపి పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందన్న బండి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకే అని వెల్లడి రాజగోపాల్‌రెడ్డి చేరికను ధృవీకరించిన బిజెపి అధ్యక్షుడు హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): యాదగిరిగుట్ట నుంచి మూడో …