రంగారెడ్డి

గిరిజన విద్యార్థి సంఘం పరిగి తాలూకా కార్యదర్శిగా బలరాం నాయక్

కుల్కచర్ల, జులై 28(జనం సాక్షి): కుల్కచర్ల మండల పరిధిలోని గిరిజన విద్యార్థి సంఘం ప్రాంతీయ కార్యాలయంలో గురువారం గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ …

విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

గంగారం జులై  (జనంసాక్షి ) విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ   నాయకులు డిమాండ్ చేశారు.    వీఆర్ఏలు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు …

కాళేశ్వరం పేరుతో కోట్లు దండుకున్నారు

మైదానప్రాంతంలో ప్రాజెక్ట్‌ ఎవరైనా కడతారా కమిషన్ల కక్కుర్తితోనే ప్రజాధనం వృధా మండిపడ్డ మాజీ ఇరిగేషన్‌ మంత్రి పొన్నాల హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): మైదాన ప్రాంతంలో ప్రాజెక్టు కట్టిన చరిత్ర కెసిఆర్‌దే …

బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థి మృతి

మంత్రి సబిత ఇంటిముట్టడికిఎన్‌ఎస్‌యూఐ యత్నం హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడిరచేందుకు ఎన్‌ఎస్‌యూఐ నేతలు యత్నించారు. ఈనెల 15న బాసర ట్రిపుల్‌ ఐటీ లో …

పూర్తి కావచ్చిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

శాంతిభద్రతల పరిరక్షణలో కీలకం కానున్న టెక్నాలజీ 4న ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): శాంతిభద్రలకు కీలకంగా మారనున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సిద్దమయ్యింది.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీనినినిర్మించింది. దీంతో …

శాంతించిన మూసీ నది

జంటజలాశయాలకు తగ్గినవరద ఊపిరి పీల్చుకున్న మూసీ పరివాహక ప్రజలు హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): హైదరాబాద్‌లో జంట జలాశయాలకు వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో పాటు, మూసీ ఉధృతి కూడా తగ్గింది. …

క్యాసినో వ్యవహారంలో ముగిసిన ఇడి విచారణ

విచారణకు రావాలంటూ చీకోటి, మాధవరెడ్డిలకు నోటీసులు హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ సోదాలు ముగిశాయి. విచారణకు రావాల్సిందిగా …

మాధవరెడ్డి కారుకు మల్లారెడ్డి స్టిక్కర్‌

దాంతో సంబంధం లేదన్న మంత్రి మల్లారెడ్డి ఎప్పుడో వాడి పడేశానని చెప్పిన మంత్రి హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): క్యాసినో వ్యవహారంలో ఈడీ నిర్వహించిన సోదాల్లో మాధవరెడ్డి కారుకు మంత్రి స్టిక్కర్‌ …

నాగారం అర్బన్‌ ఫారెస్ట్‌ ప్రారంభం

మొక్కలు నాటిన మంత్రులు ఇంద్రకరణ్‌, సబిత రంగారెడ్డి,జూలై28(జనంసాక్షి ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నాగారం అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. …

కెసిఆర్‌ వైఫల్యాలపైనే బిజెపి దృష్టి

ఎదురుదాడితో ముందుకు సాగుతున్న కమలం ప్రజాసంగ్రామంతో ప్రజలకు చేరువవుతున్న బండి హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): తెలంగాణలో కమలనాథుల బలం అనూహ్యంగా పెరగడానికి కెసిఆర్‌ వైఫల్యమే ప్రధాన కారణం. తన ఇష్టం …