రంగారెడ్డి

మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న మూసీ

హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో మూసి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో, హైదరాబాద్‌లోని మూసారంబాగ్‌ బ్రిడ్డి …

ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ గుర్తుకు లేదా?

కెటిఆర్‌ ట్వీట్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ కౌంటర్‌ హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): ఎంపీల సస్పెషన్‌ గురించి మాట్లాడే అర్హత టీఆర్‌ఎస్‌కు లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. రాజ్యసభలో ఛైర్మన్‌ తీసుకున్న …

జూబ్లీహిల్స్‌ పబ్‌ కేసు

సామూహిక అత్యాచారంలో నలుగురు మైనర్లకు బెయిల్‌ హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ పబ్‌ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు …

హైదరాబాద్‌లో మూసీకి వరద

చాదర్‌ఘాట్‌ బ్రిడ్జిపై రాకపోకల నిషేధం మూసీ పరివాహకంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): భాగ్యనగరంలో భారీ వర్షాల నేపథ్యంలో జంట జలాశయాల నుంచి భారీగా వరద …

ధరలపై చర్చకు పట్టుబడితే సస్సెన్షనా

టిఆర్‌ఎస్‌ ఎంపిల స్స్సెన్షన్‌పై కెటిఆర్‌ ట్వీట్‌ హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): రాజ్యసభ నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీల సస్సెన్షన్‌ సిగ్గుచేటని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై …

ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

సహకార సంఘం డైరెక్టర్ మక్కపల్లి స్వరూప రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూలై  (జనంసాక్షి):- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన  పథకాల ను సద్వినియోగం చేసుకోవాలని కోఆపరేటివ్ …

తెరాస ప్రభుత్వ పాలనతో అన్ని వర్గాల్లో అసంతృప్తి మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశర్ రెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై 26 (జనంసాక్షి): మండల బిజెపి అధ్యక్షులు తాండ్ర రవీందర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న  ప్రజాగోస బిజెపి భరోసా యాత్రలో భాగంగా మంగళవారం రెండోరోజు మండల పరిధిలోని …

*పొంగి పొర్లుతున్న వాగులు*

పెద్దేముల్ జూలై 26 (జనంసాక్షి) పెద్దేముల్ మండలంలో గత రెండు రోజులుగా కురిస్తున్న వర్షాలకు గాజీపూర్ వాగు బ్రిడ్జి పై నుండి నీరు ప్రవహించడంతో మంగళవారం ఉదయం …

రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి

– వ్యవసాయ విస్తరణ అధికారి బాబు కుల్కచర్ల, జులై 26(జనం సాక్షి): రైతులు కొత్తగా జూన్ 22 వరకు పాస్ పుస్తకం వచ్చిన రైతులు రైతు భీమా …

తెలంగాణ ఇచ్చిన సోనియాకు మద్దతు

కాంగ్రెస్‌ సభలో మాట్లాడిని గద్దర్‌ హైదరాబాద్‌: భౌగోళిక తెలంగాణ రావడంలో సోనియా గాంధీ పాత్ర గొప్పది అని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. గాంధీ భవన్‌లో జరుగుతున్న సత్యాగ్రహ …