వరంగల్

రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించిన బలరాంనాయక్‌

వరంగల్‌, జనంసాక్షి: కె. సముద్రంలో కేంద్ర మంత్రి బలరాంనాయక్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, మానోతు కవిత, మాజీ మంత్రి …

బలరాం నాయక్‌, రాజయ్యలకు వారెంట్లు!

వరంగల్‌, జనంసాక్షి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసులో కేంద్రమంత్రి బలరాం నాయక్‌ ఎంపీ రాజయ్యలకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యాయి. ఎన్నికల నియమ, నిబంధనలను ఉల్లంఘించినందుకు జిల్లా …

మానసిక వికలాంగురాలిపై అత్యాచారయత్నం !

భూపాలపల్లి, జనంసాక్షి: మానసిక వికలాంగురాలిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి సంఘటన వెలుగులోకి వచ్చింది. వరంగల్‌ జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్‌లో చోటు చేసుకుంది. కామాంధుడ్ని గ్రామస్థులు పట్టుకుని …

బయ్యారం గనుల తరలింపు జీవో రద్దుచేయాలి

కొత్తగూడ: బయ్యారం గనుల తరలింపు, జీవో రద్దును డిమాండ్‌ చేస్తూ ఈ రోజు తెరాస కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు …

తెలంగాణపై బాబుతో స్పష్టమైన హామీ ఇప్పించాలి

వరంగల్‌ : తెలంగాణపై చంద్రబాబుతో హామీ ఇప్పించాలని మాజీ మంత్రి కడియం శ్రీహరి డిమాండ్‌ చేశారు. నిన్నటి వరకు సహచరులుగా ఉన్నవారు తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా …

ఈనెల 17న ఐ-సెట్‌

వరంగల్‌: ఈ నెల 17న ఐ-సెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు కాకతీయ విశ్వవిద్యాయం (కేయూ) వీసీ వెంకటరత్నం పేర్కొన్నారు. లక్ష 39వేల మంది హజరవనున్న ఈ పరీక్షకు రాష్ట్ర …

ఏసీబీకి చిక్కిన అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారి

వరంగల్‌ : రూ.30 వేలు లంచం తీసుకుంటూ అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారి రవీందర్‌ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేటు అసుపత్రికి ఎన్‌ఓసీ ఇచ్చేందుకు అధికారి …

మరో ఏడుగురిని పట్టుకున్న గార్డులు

కాశిబుగ్గ, జనంసాక్షి: వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌లోని మిర్చి యార్డులో చిల్లర దొంగతనాల దందా కొనసాగుతూనే ఉంది. అటు చిల్లర కూలీలు, ఇటు హమాలీ, దడువాయి, గుమస్తాలు ఇష్టమొచ్చిన …

బహిరంగ సభను విజయవంతం చేయాలన్న ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు

దంతాలపల్లి: వృద్ధులు, వితంతువుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు ఎం. …

రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయాధికారి

దంతాలపల్లి: నరసింహులపేట మండలంలోని దాట్ల, బీరిశెట్టిగూడెం గ్రామాల్లో రైతు చైతన్య యాత్రలు నిర్వహించారు. ఈ సదస్సుల్లో వ్యవసాయసాగుకు సంబంధించిన అంశాలపై రైతులకు మండల వ్యవసాయాధికారి పి. హరిప్రసాద్‌ …