రైలు ఢీకొని మహిళ మృతి
వరంగల్,(జనంసాక్షి): మహబూబాద్లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వరంగల్,(జనంసాక్షి): మహబూబాద్లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వరంగల్ : వరంగల్ జిల్లాలోని హన్మకొండ, స్టేషన్ ఘన్పూర్, మహబూబాబాద్లలో ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. దాంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
వరంగల్ జిల్లా : డోర్నకల్లో ఎస్సీకాలనీ వద్ద ఈ ఉదయం ఆటో బోల్తా పడిరది. ఈ ఘటనలో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.