వరంగల్

రైలు ఢీకొని మహిళ మృతి

వరంగల్‌,(జనంసాక్షి): మహబూబాద్‌లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఐసెట్‌ కన్వీనర్‌పై అట్రాసిటీ కేసు నమోదు

వరంగల్‌,(జనంసాక్షి): ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఓం ప్రకాశ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఐసెట్‌ రూట్‌ ఎంపికలో కన్వీనర్‌ కుల వివక్ష చూపారంటూ ఎస్సీ కాంట్రాక్టు …

బైక్‌-లారీ ఢీ: ఇద్దరు మృతి

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని డోర్నకల్‌ మండలం గొర్లచర్ల గ్రామం సమీపంలో లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు …

రాయల్‌ తెలంగాణ వద్ద: వినయ్‌ భాస్కర్‌

వరంగల్‌, (జనంసాక్షి): తెలంగాణకు ప్యాకేజీలు, రాయల్‌ తెలంగాణ వద్దు అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ చెప్పారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని ఆయన డిమాండ్‌ చేశారు. …

హన్మకొండలో టీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌

వరంగల్‌, (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ పిలుపు మేరకు వరంగల్‌ జిల్లాలో బంద్‌ కొనసాగుతుంది. హన్మకొండలో బస్సులను అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావుతో పాటు 50 మంది కార్యకర్తలను …

17 మంది ఉపాధ్యాయులపై క్రిమినల్‌ కేసు

వరంగల్‌ జిల్లా : నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందిన 17 మంది ఉపాధ్యాయులపై పోలీసులు క్రిమినల్‌కేసు నమోదు చేశారు. మరో 8 మంది ఉపాధ్యాయులు పదోన్నతుల …

వరంగల్‌ జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షం

వరంగల్‌ : వరంగల్‌ జిల్లాలోని హన్మకొండ, స్టేషన్‌ ఘన్‌పూర్‌, మహబూబాబాద్‌లలో ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. దాంతో పలు చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల

వరంగల్‌,(జనంసాక్షి): కాకతీయ యూనివర్సీటీ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు 2,19,241 మంది విద్యార్థులు హాజరుకాగా 34. 47 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రీ వాల్యూయేషన్‌ దరఖాస్తుకు …

ఆటో బోల్తా.. 8 మందికి తీవ్రగాయాలు

వరంగల్‌ జిల్లా : డోర్నకల్‌లో ఎస్సీకాలనీ వద్ద ఈ ఉదయం ఆటో బోల్తా పడిరది. ఈ ఘటనలో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

సీఎంకు ఝలక్‌ ఇచ్చిన వరంగల్‌ జిల్లా నేతలు

వరంగల్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి వరంగల్‌ జిల్లా నేతలు ఝలక్‌ ఇచ్చారు. డీసీసీబీ ఛైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి, వైఎస్‌ ఛైర్మన్‌గా రాపోలు పుల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. …